సికింద్రాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలబడాలని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకీ బీజేపీ నగరాధ్యక్షుడు రాంచందర్రావు సూచించారు. రాణిగంజ్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు దీక్షకు రాంచందర్రావు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. కార్మికుల పక్షాన నిలబడింది వెలుగు పేపర్ ఒకటే అని ఆయన అన్నారు. ధైర్య సాహసాలతో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఆయన అభినందించారు.
ఎంఐఎం కార్మికుల పక్షాన నిలబడాలి : రాంచందర్రావు
- తెలంగాణం
- November 5, 2019
లేటెస్ట్
- సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు : కలెక్టర్ బదావత్ సంతోష్
- రైతులపై సీఎంది కపట ప్రేమ
- సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం.. తడిసిన ధాన్యం
- సిద్దిపేట జిల్లాలో లారీ ఢీకొని వడ్ల ట్రాక్టర్ బోల్తా
- బ్రహ్మంగారి మఠంలో పుత్రకామేష్టి యాగం
- విద్యార్థుల కోసం లక్షల కాపీల కవితా సమాహారం
- అవసరమైతే..రెండో దశ పంపింగ్ కు సిద్ధం
- కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్..
- 9, 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల పంచాయతీ తెగుతలే
- కన్నడ స్టార్తో.. కియారా అద్వానీ
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ