![ఫిబ్రవరి 24న ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు](https://static.v6velugu.com/uploads/2024/02/jb-website-thumb-recovered02-recovered-recovered-recovered-recovered-recovered-recovered11-recovered_QIVnUZROkb.jpg)
సికింద్రాబాద్, వెలుగు: టెక్నికల్ కారణాలతో సిటీలో వివిధ రూట్లలో నడిచే పది ఎంఎంటీఎస్ రైళ్లను శనివారం రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. మేడ్చల్– -సికింద్రాబాద్ (47231) ,సికింద్రాబాద్ – -మేడ్చల్ (47232) , మేడ్చల్-– సికింద్రాబాద్(47233) , సికింద్రాబాద్-– మేడ్చల్ (47234) , మేడ్చల్- – హైదరాబాద్(47251) , హైదరాబాద్-–మేడ్చల్(47244), మేడ్చల్– -లింగంపల్లి (47226) , లింగంపల్లి-– మేడ్చల్ (47227) , మేడ్చల్-– సికింద్రాబాద్(47228) , సికింద్రాబాద్-– మేడ్చల్(47229) రూట్లలో వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రయాణికులు గమనించాలని సూచించారు.