5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించి టెలీ కమ్యూనికేషన్ విభాగం సమర్పించిన ప్రతిపాదనలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. దీంతో 5జీ నెట్వర్క్ సేవలను ప్రైవేటు టెలికాం సంస్థలు అందించేందుకు మార్గం సుగమమైంది. జూలై నెలాఖరులో నిర్వహించనున్న వేలంలో ఎక్కువ బిడ్డింగ్ దాఖలు చేసే టెలికాం కంపెనీలకు 5జీ స్పెక్ట్రమ్ను కేటాయించనున్నారు. 20 ఏళ్ల కాలపరిమితి కోసం మొత్తం 72097.85 మెగా హెర్ట్జ్ల 5జీ స్పెక్ట్రమ్ ను వేలం వేయనున్నారు. ఈ వేలంలో వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో కంపెనీలు పాల్గొనే అవకాశం ఉంది. 5 జీ స్పెక్ట్రమ్ బిడ్డింగ్ ను దక్కించుకునే టెలికాం కంపెనీలు ఆ మొత్తాన్ని 20 ఈఎంఐలలో చెల్లించే వెసులుబాటును కల్పించనున్నారు. 5జీ ఇంటర్నెట్ సేవలు 4జీతో పోల్చుకుంటే.. 10 రెట్లు వేగంగా ఉంటాయని కేంద్ర సర్కారు చెబుతోంది.
5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం పచ్చజెండా
- బిజినెస్
- June 15, 2022
లేటెస్ట్
- హమ్మయ్యా... ఎట్టకేలకు చిరుత చిక్కింది.
- థామస్–ఉబెర్ కప్లో .. ఇండియా క్వార్టర్స్తోనే సరి
- ఇవ్వాళా రామగుండంలో కేసీఆర్ బస్సు యాత్ర రీస్టార్ట్
- ‘వాసవి’ నిర్మాణాలను కూల్చొద్దు హైకోర్టు సూచన
- లాలూ యాదవ్పై లాలూ కుమార్తె పోటీ
- నాన్న టైటిల్ను బాధ్యతగా ఫీలవుతున్నా: నరేష్
- ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించండి: మేచినేని కిషన్రావు
- టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
- బీజేపీతోనే అందరికీ న్యాయం
- ఎన్నికలు కాగానే కొత్త రేషన్కార్డులు:మంత్రి పొన్నం ప్రభాకర్
Most Read News
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ