టీఆర్ఎస్ కార్యకర్తలు కావాలనే దాడి చేశారు 

టీఆర్ఎస్ కార్యకర్తలు కావాలనే దాడి చేశారు 

జగిత్యాల జిల్లా వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ను స్థానికులు అడ్డుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో TRS కార్యకర్తలు MP కారును ధ్వంసం చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కావాలని దాడిచేశారని బీజేపీ ఆరోపిస్తోంది.