ఉత్తర ప్రదేశ్ లో ఘోర ప్రమాదం..12 మంది సజీవ దహనం

ఉత్తర ప్రదేశ్ లో ఘోర ప్రమాదం..12 మంది సజీవ దహనం

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. గుణ-అరోన్ మార్గమధ్యంలో  ట్రక్కు బస్సును ఢీ కొట్టడంతో 12 మంది సజీవ దహనం అయ్యారు.  మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. 

  డిసెంబర్ 27న అర్థరాత్రి గుణ నుంచి ఆరోన్ కు వెళ్తుండగా బస్సు ట్రక్కును ఢీ కొట్టింది  జరిగింది. బస్సు బోల్తాపడి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగిందని గుణ ఎస్పీ విజయ్ కుమార్ ఖత్రి తెలిపారు.  గాయపడిన 14 మంది గుణ జిల్లా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు.  తదుపరి విచారణ జరుగుతోందని చెప్పారు.