![కడియంను కలిసిన బీఆర్ఎస్ ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి](https://static.v6velugu.com/uploads/2024/04/mp-keshireddy-sammireddy-met-mla-kadiam-srihari_Kfd7tzbi30.jpg)
ధర్మసాగర్(వేలేరు), వెలుగు: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని బీఆర్ఎస్ పార్టీకి చెందిన వేలేరు మండల ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
బుధవారం హనుమకొండలోని కడియం శ్రీహరి నివాసంలో కలిసి బొకే అందజేసి, తన సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఎంపీపీతో పాటు మాజీ సర్పంచ్ మళ్లికార్జున్ తదితరులు ఉన్నారు.