శంషాబాద్ విమానాశ్రయంలో పరీక్షల పేరుతో దోపిడీ జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. యాంటిజెన్ టెస్ట్ కోసం రూ. 4,500/- వసూల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్ 377 కింద లోక్ సభలో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ‘ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఈ టెస్ట్ లు జరుగుతున్నాయి. అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా టెస్ట్ తప్పనిసరి కావడంతో విధిలేని పరిస్థితుల్లో అధిక ధరలు చెల్లిస్తున్నారు. ఈ విషయాన్ని అనేక మంది ప్రయాణికులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ ఉన్నప్పటికీ ఈ పరీక్షలు తప్పనిసరిగా చేస్తున్నారు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి దోపిడీ నివారించాలి’ అని కోమటిరెడ్డి అన్నారు.
టెస్టుల పేరుతో శంషాబాద్ విమానాశ్రయంలో దోపిడీ
- తెలంగాణం
- December 2, 2021
లేటెస్ట్
- ఎర్రబోడులో తాగునీటి కోసం గొత్తికోయల ఆందోళన
- మంత్రి దామోదర రాజనర్సింహను కలిసిన పులిమామిడి రాజు
- కల్లూరు ఆర్డీవోగా రాజేంద్ర గౌడ్ బాధ్యతలు స్వీకరణ
- రోడ్లపై చెత్త వేసేవారిపై చర్యలు తీసుకోవాలి : ఆశిష్ సంగ్వాన్
- సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల తనిఖీలు
- ప్రభుత్వాన్ని కూల్చే కుతంత్రాలను కేసీఆర్ ఆపట్లే : ఆది శ్రీనివాస్
- ఎలక్టోరల్ బాండ్లతో పారదర్శకత : లక్ష్మణ్
- ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో హడావుడిగా తనిఖీలు
- ఇజ్రాయిల్ దాడిపై క్లారిటీ ఇచ్చిన ఇరాన్: ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ వల్లే పేలుడు
- గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సస్పెండ్
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- Weather Alert : వర్షాలు పడ్డాయని కూల్ అయ్యారా.. వచ్చే 4 రోజులు మాడు పగిలిపోయిద్ది..