రైతుబంధు వారోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటు

రైతుబంధు వారోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటు

టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటేనన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రుణమాఫీ చేయని సర్కార్.. రైతుబంధు వారోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ కి చిత్తశుద్ది ఉంటే వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఒకేసారి  రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదుపై జరిగిన సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. బూత్ స్థాయిలో అత్యధిక సభ్యత్వాలు చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పలువురు చేరారు.

నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషి ఆస్తులు ఈడీ జప్తు 

దేశాభివృద్ధిలో స్టార్టప్ లది కీలక పాత్ర