ముంబై: దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. చాన్నాళ్లుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. మహమ్మారి విజృంభణ ఎక్కువవుతుండటంతో మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో లాక్డౌన్ విధించారు. కరోనా విషయంలో సీరియస్గా ఉన్న మహా సర్కార్ మాస్కులు కట్టుకోకపోతే ఫైన్లు వేయాలని పోలీసులకు నిర్దేశించింది. ఈ నేపథ్యంలో గత 13 రోజుల వ్యవధిలో మాస్కులు కట్టుకోలేదని 58 వేల మందికి ముంబై పోలీసులు జరిమానా వేశారు. ఈ ఫైన్ల ద్వారా రూ.1.16 కోట్లను పోలీసులు వసూలు చేయడం గమనార్హం.
మాస్కు పెట్టుకోలేదని ఫైన్.. రూ.1.16 కోట్లు వసూళ్లు
- దేశం
- March 4, 2021
లేటెస్ట్
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
- IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- ఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
- సీఎంగా ఇదేనా నీ కర్తవ్యం.. జగన్ కు సౌభాగ్యమ్మ లేఖ..
- చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా?..ఇందులో నిజమెంత
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!