మహబూబ్ నగర్ : మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గురువారం ఓ కాంట్రాక్టర్ దగ్గర రూ. 1.65 లక్షలు లంచం తీసుకుంటూ..ఏసీబీకి చిక్కాడు. ఓ పనికి సంబంధించి బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్ నుంచి కమిషనర్ సురేందర్ రూ. 11 లక్షలు లంచం డిమాండ్ చేయగా.. రూ. 1.65 లక్షలు లంచంగా ఇస్తుండగా పక్కా స్కెచ్ వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఏసీబీకి పట్టుబడ్డ మున్సిపల్ కమిషనర్
- తెలంగాణం
- October 23, 2020
లేటెస్ట్
- నేనూ పీసీసీ రేసులో ఉన్నా:ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
- డబుల్ ట్రబుల్ .. ఓటింగ్ పర్సంటేజీపై డ్యుయెల్ ఓట్స్ ఎఫెక్ట్
- చలో రాయ్బరేలీ .. ప్రచారానికి తరలిన తెలంగాణ నేతలు
- త్రిపురాంతంకంలో మూడు కట్లపాములు.. పట్టుకున్న స్నేక్ క్యాచర్
- హైదరాబాద్లో దంచి కొడుతున్న వర్షం..పలు చోట్ల ట్రాఫిక్ జామ్
- చార్ ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి : ఉత్తరాఖండ్ ప్రభుత్వం
- OTTలోకి వచ్చేస్తున్న సత్యదేవ్ కృష్ణమ్మ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Hyderabad Rains : లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఇళ్లల్లోకి నీళ్లు
- హైదరాబాద్ ICFAI యూనివర్సిటీలో దారుణం..స్నానం బకెట్లో యాసిడ్ పోశారు.. విద్యార్థినికి తీవ్రగాయాలు
- కడెం ప్రాజెక్టు మరమ్మత్తు పనులను సందర్శించిన అధికారులు
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?