బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు.. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ . TRS తోపాటు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ విధానాలకు లొంగిపోయి.. బీసీలకు అన్యాయం చేశాయన్నారు. ఈనెల 16 నుంచి 21 వరకు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రుల ఆశీర్వాద యాత్రలు జరుగుతాయన్నారు. ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్ర ఉంటుందన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ముస్లింలను ఓబీసీ జాబితాల్లో చేర్చుతున్నారన్నారు. బీసీల హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వాలపై ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు.
ఓట్లకోసమే ఓబీసీ లిస్టులోకి ముస్లింలు
- హైదరాబాద్
- August 6, 2021
లేటెస్ట్
- 3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..
- ప్రభుత్వ భూములు కబ్జా.. జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ అరెస్ట్
- DC vs GT: సిక్సులతో హోరెత్తించిన పంత్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?
- మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
- చంద్రయాన్2 అప్జ డేట్పాస్న్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- లోక్ సభ ఎన్నికల బరిలో మా ఊరి పొలిమేర నటి
- కేసీఆర్ వల్లే ఇరిగేషన్ రంగం నాశనమైంది: ఉత్తమ్ కుమార్
- తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..
- కేరళలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. 26న పోలింగ్
- బీ అలర్ట్:డేటింగ్ యాప్స్..డేటా అమ్మేస్తున్నాయ్
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం