నల్గొండ

నడిగూడెం కేజీబీవీలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా నడిగూడెంలో ఘటన మునగాల, వెలుగు: సూర్యాపేట జిల్లా నడిగూడెం కేజీబీవీలో టెన్త్​ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. డీఈవో

Read More

బీజేపీది మతోన్మాద రాజకీయం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

దేవరకొండ, వెలుగు: బీజేపీ మతోన్మాద రాజకీయాలతో రెచ్చగొడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మంగళవారం నల్గొండ జిల్లా దేవరక

Read More

మిస్సింగ్‌‌‌‌‌‌‌‌ ఫోన్లు దొరుకుతున్నయ్‌‌‌‌‌‌‌‌ .. సూర్యాపేట జిల్లాలో 570 సెల్ ఫోన్లు రికవరీ

సీఈఐఆర్‌‌‌‌‌‌‌‌ ద్వారా మొబైల్స్ స్వాధీనం  ఇప్పటివరకు జిల్లాలో 570 సెల్ ఫోన్లు  రికవరీ  బ

Read More

ఇందిరమ్మ ఇండ్ల మెటీరియల్స్కు రేట్లు ఖరారు

అంతకు మించితే ఊరుకోం : అడిషనల్​కలెక్టర్లు యాదాద్రి, వెలుగు :  ఇందిరమ్మ ఇండ్లకు అవసరమయ్యే సిమెంట్, స్టీల్, ఇటుక, ఇసుక రేట్లను యాదాద్ర

Read More

తీన్మార్ మల్లన్నపై దాడులను బీసీలు సహించరు

మిర్యాలగూడ, వెలుగు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కల్వకుంట్ల కవిత అనుచరులు దాడి చేయడాన్ని బీసీ సమాజం సహించదని బీసీ సంఘాల నేత బొమ్మనబోయిన శ్రీనివాస్ అన

Read More

బీసీ బాంధవుడు సీఎం రేవంత్ : నూక కిరణ్ యాదవ్

నకిరేకల్, వెలుగు : బీసీ బాంధవుడు సీఎం  రేవంత్ అని టీపీసీసీ అధికార ప్రతినిధి నూక కిరణ్ యాదవ్ అన్నారు. హైదరాబాద్​లోని ఆయన ఇంట్లో సీఎం రేవంత్​రెడ్డి

Read More

భూసేకరణకు సహకరించాలి..గోదావరి జలాలను నియోజకవర్గానికి తీసుకొస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

చెరువులన్నీ రిపేర్లు చేయిస్తాం  తుంగతుర్తి కాంగ్రెస్​కు కంచుకోట మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి  సూర్యాపేట, వెలుగు : సాగున

Read More

555 అడుగులకు నాగార్జున సాగర్‌‌‌‌

హాలియా, వెలుగు : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్‌‌‌‌ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం నుంచి 63,900 క్యూస

Read More

ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌‌‌‌.. 33 మందికి అస్వస్థత

నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలో ఘటన  దేవరకొండ, వెలుగు : ఫుడ్‌‌‌‌ పాయిజన్‌‌‌‌ కావడంతో ఆశ్

Read More

బీఆర్ఎస్ హయాంలో బెల్ట్ షాపులు తెరిస్తే.. మేం రేషన్ షాపులు తెరిచాం: సీఎం రేవంత్

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బెల్ట్ షాపులు తెరిస్తే.. తమ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపులు తెరిచామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదవాడు.. ఉన్నవాడు అనే తేడా లే

Read More

బీఆర్ఎస్ హయాంలో దొడ్డు బియ్యం కోళ్ల ఫాంలకు, బీర్ల కంపెనీలకు వెళ్లేవి: మంత్రి ఉత్తమ్

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ ద్వారా ఇచ్చిన దొడ్డు బియ్యం 80 శాతం వృథా అయ్యేవని మంత్రి ఉత్తమ్ కుమారర్ రెడ్డి అన్నారు. దొడ్డు బియ్యం కోళ్ల ఫారాలకు, బీ

Read More

బీసీ నాయకులపై దాడులు చేస్తే సహించం

సూర్యాపేట, వెలుగు : బీసీల హక్కుల కోసం పోరాడుతున్న తీన్మార్ మల్లన్నపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ జేఏసీ నేతలు తెలిపారు. తీన్మార్ మల్లన్న ఆఫీస్

Read More

ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా మార్కులు తెచ్చుకోవాలి : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  చండూరు (మర్రిగూడ), వెలుగు : ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులు ప్రైవేట్​కు దీటుగా మార్కులు తెచ

Read More