నల్గొండ

తుర్కపల్లి మండలంలో 70 వేల మందితో సీఎం బహిరంగ సభ : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలంలో ఈనెల 6న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను 70 వేల మందితో  నిర్వహించనున్నట్లు ప్రభుత్వ

Read More

జూన్ 5న వాక్ ఫర్ బెటర్ ఎన్విరాన్​మెంట్

సూర్యాపేట, వెలుగు : అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈనెల 5న సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి కొత్త బస్టాండ్ వరకు ‘వా

Read More

సీఎంను కలిసిన ఎమ్మెల్యే బాలూనాయక్

దేవరకొండ, వెలుగు : నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసిన సందర్భంగా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్​లోని ఆ

Read More

ఆలేరు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది : బీర్ల ఐలయ్య

ప్రభుత్వ విప్,  ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  యాదగిరిగుట్ట, వెలుగు : గంధమల్ల రిజర్వాయర్ తో ఆలేరు నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతు

Read More

నేషనల్ బీచ్ కబడ్డీ రెఫరీగా కొంపెల్లి వీరస్వామి

గరిడేపల్లి, వెలుగు : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొంపెల్లి వీరస్వామి నేషనల్ బీచ్ కబడ్డీ రెఫరీగా ఎంపికయ్యారు. ఆంధ్రప్ర

Read More

విత్తన స్వయం సమృద్ధే ప్రభుత్వ లక్ష్యం..జయశంకర్ అగ్రి వర్సిటీ వీసీ జానయ్య

నల్గొండ అర్బన్, వెలుగు : రానున్న రెండు, మూడేండ్లలో విత్తన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ

Read More

యూ ట్యూబ్ లో చూసి నకిలీ పత్తి విత్తనాలు తయారీ

  4.62 లక్షల విలువైన 308 కేజీల విత్తనాలు స్వాధీనం  ముగ్గురిని అరెస్ట్ చేసిన సూర్యాపేట జిల్లా పోలీసులు సూర్యాపేట, వెలుగు: యూట్యూబ

Read More

ఆలేరుకు ‘గోదారమ్మ’..రిజర్వాయర్​గా గంధమల్ల చెరువు

జూన్​  6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన మరికొన్ని అభివృద్ధి పనులకు ముహూర్తం  తిర్మలాపురంలో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ప్

Read More

ఎంఎల్​ఎస్​ పాయింట్లలో ఇన్​చార్జీల చేతివాటం .. 380 క్వింటాళ్ల రైస్​ మాయం

రెండు చోట్ల రూ.20 లక్షల విలువైన.. 380 క్వింటాళ్ల రైస్​ మాయం కారకులైన ఇద్దరిపై వేటు  రికవరీ కోసం చర్యలు యాదాద్రి, వెలుగు : సివిల్ సప్ల

Read More

 కేసులు త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలి :  జస్టిస్ సుజయ్ పాల్

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ హాలియా, వెలుగు : కేసులు త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Read More

యాదాద్రిలో శిల్పారామం ప్రారంభం

యాదాద్రి, వెలుగు : భువనగిరి మండలం రాయగిరిలోని రెండెకరాల్లో నిర్మించిన శిల్పారామాన్ని  భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి, ప్రభుత్వ విప్​, ఆలే

Read More

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  

సూర్యాపేట, వెలుగు : రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని నీటిపారుదల పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేటల

Read More

చిలుకూరు మండలం చేపల చెరువులో విషప్రయోగం..5 టన్నుల చేపలు మృతి 

కోదాడ, వెలుగు : చిలుకూరు మండలం శీతలతండాలోని చేపల చెరువులో గుర్తుతెలియని వ్యక్తులు విషం కలుపడంతో సుమారు 5 టన్నుల చేపలు మృతి చెందాయి. బాధితుడి వివరాల ప్

Read More