
నల్గొండ
తెలుగు రాష్ట్రాలు చంద్రబాబుకు రెండు కళ్లు : బక్కని నర్సింహులు
కోదాడ, వెలుగు : రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధే చంద్రబాబు లక్ష్యమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు అన్నారు.
Read Moreమూడున్నరేండ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మిస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నల్గొండ, వెలుగు : తల తాకట్టు పెటైనా వచ్చే మూడున్నరేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి తీరుతామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖ మం
Read Moreతెలంగాణకు పాకిన రప్పా.. రప్పా రాజకీయం ..సూర్యాపేటలో వెలిసిన ఫ్లెక్సీలు
సూర్యాపేట, వెలుగు : ‘పుష్ప 2’ సినిమాలో హీరో అల్లు అర్జున్ చెప్పిన రప్పా.. రప్పా డైలాగ్ సెగలు ఏపీ రాజకీయాల్లో నుంచి తెలంగాణలోకి పాకింది. అల
Read Moreబంగారు ‘భవిత’ .. ప్రత్యేక అవసరాలున్నచిన్నారులకు సర్కారు బాసట
పిల్లలను తీసుకొచ్చే పేరెంట్స్కు అలవెన్స్ టీచింగ్, లర్నింగ్ మెటీరియల్కు ఒక్కో స్కూల్కు రూ.2 లక్షలు సొంత బిల్డింగ్కు రూ. 9 లక్షలు వ
Read Moreఏపీ నీళ్ల దోపిడీపై మరో ఉద్యమం తప్పదు : సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి
సూర్యాపేట, వెలుగు : కేసీఆర్ మరో ఉద్యమం చేస్తే తప్ప జలదోపిడీని అడ్డుకోలేమని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జ&z
Read Moreకిటకిటలాడిన ఆలయాలు..యాదగిరిగుట్ట, మేడారంలో పెరిగిన భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట/తాడ్వాయి, వెలుగు : వీకెండ్ కావడంతో రాష్ట్రంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆదివారం యాదగిరిగుట్టతో పాటు మేడ
Read Moreనాగార్జున సాగర్ స్పిల్వే రిపేర్లు ఈ ఏడాదీ లేనట్లే !..భారీ స్థాయిలో గుంతలు పడి దెబ్బతింటున్నస్పిల్వే
తాత్కాలిక పనులకు జనవరిలో రూ.160 కోట్లతో ప్రపోజల్స్ పర్మినెంట్ పనులు చేయాలన్న డిమాండ్తో ఆగిన టెంపర
Read Moreఅట్రాసిటీ కేసులు త్వరగా పరిష్కరించాలి : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య
యాదాద్రి, వెలుగు : అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. ఎస
Read Moreప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి : ఎర్ర అఖిల్ కుమార్
సూర్యాపేట, వెలుగు : పుస్తకాల పేరుతో అక్రమ వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కు
Read Moreఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, వెలుగు : ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లో ఉద్యానవన
Read Moreయాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో .. ప్రసాదం కొరత ఏర్పడకుండా కొత్త బాయిలర్లు ఏర్పాటు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం కార్యాచరణ షురూ చేసింది. ఇందులో భ
Read Moreబనకచర్ల ప్రాజెక్టును నిలిపివేయాలి : పల్లా వెంకట్ రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : తెలంగాణకు నష్టం చేకూరేలా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని సీపీఐ జాతీయ సమితి సభ
Read Moreఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఇసుక దందా .. లారీకి రూ.3 వేల చొప్పున వసూళ్లు
రాత్రి వేళల ఆంధ్రా నుంచి ఇసుక అక్రమ రవాణా అక్రమార్కులకు సహకరిస్తున్న కొందరు పోలీసులు ఇప్పటికే ఏడుగురిపై వేటు మరి కొందరిపై చర్యలకు రంగం
Read More