నల్గొండ

సూర్యాపేట జిల్లాలో క్వింటా 20 కేజీల గంజాయి పట్టివేత.. విలువ రూ.60 లక్షలకు పైనే..

ఎక్కణ్నుంచి తెస్తున్నారో ఏమో కానీ క్వింటాళ్ల కొద్ది గంజాయి పట్టుబడుతూనే ఉంది. మంగళవారం (అక్టోబర్ 07) సూర్యాపేట జిల్లాలో క్వింటా 20 కేజీల గంజాయిని పట్ట

Read More

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది.. బస్సులో మర్చిపోయిన రూ.లక్ష అప్పగింత

నకిరేకల్, వెలుగు: బస్సులో ఓ వ్యక్తి రూ.లక్ష ఉన్న బ్యాగును మర్చిపోగా.. తిరిగి బాధితుడికి అప్పగించి నిజాయితీ చాటుకున్నారు ఆర్టీసీ సిబ్బంది. వివరాల్లోకి

Read More

అత్తారింటికి వెళ్లొచ్చి.. రైల్వే ట్రాక్పై శవమై తేలాడు.. యాదాద్రి జిల్లాలో ఆర్మీ జవాన్ మృతి

దసరా పండుగకు అత్తారింటికి వెళ్లొచ్చిన ఆర్మీ జవాన్ రైల్వే పట్టాలపై శవమై కనిపించడం యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపింది. భువనగిరి పట్టణంలోని జగదేవ్

Read More

స్థానిక సంస్థల ఎన్నికల్లో.. కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలి

దేవరకొండ, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ సూచించారు. సోమవారం దేవరకొండ పట్టణంలోని తన ని

Read More

23 ఏండ్ల తర్వాత.. సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభం

2002 ఓటర్ ​లిస్ట్​తో తాజా లిస్ట్​మ్యాచ్​ చేస్తున్న అధికారులు​ అప్పటినుంచి ఇప్పటివరకు పెరిగిన ఓటర్లు 5,46,049 మంది మొత్తం ఓటర్లు 29,76,518 మంది

Read More

లారీ, బైక్‌‌‌‌ ఢీకొని ఇద్దరు మృతి... నల్గొండ జిల్లా కొండభీమనపల్లి వద్ద ప్రమాదం

దేవరకొండ, వెలుగు: లారీ, బైక్‌‌‌‌ ఢీకొని ఇద్దరు చనిపోయారు. ఈ ప్రమాదం నల్గొండ జిల్లా కొండభీమనపల్లి వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. స

Read More

మాజీ ఎమ్మెల్యే పీఏ మాయాజాలం.. CMRF దారి మళ్లింపు ..34 లక్షల విలువైన చెక్కులు స్వాధీనం

 సూర్యాపేట: సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్దిదా రులకు చేరకుండా అక్రమాలకు పాల్పడిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో మాజీ ఎమ్మెల్యే శానం

Read More

హౌరా ఎక్స్ప్రెస్లో సాంకేతిక లోపం.. మిర్యాలగూడ దగ్గర ఆగిపోయిన రైలు.. గంటల తరబడి ప్రయాణికుల పడిగాపులు

హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలు ఇంజిన్ లో సాంకేతిక లోపం సంభవించింది.  సోమవారం (అక్టోబర్ 06) మిర్యాలగూడ దగ్గర రైలు ఆగిపోయింది. ఉదయం 9 గంటల

Read More

రికార్డుల ట్యాంపరింగ్ పై చర్యలేవీ?

గరిడేపల్లి తహసీల్దార్ ​ఆఫీస్​లో పలువురు అధికారులు, సిబ్బందిపై అవినీతి ఆరోపణలు గరిడేపల్లి, వెలుగు: గరిడేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల

Read More

35 స్కూళ్లు.. 278 అప్లికేషన్లు.. యాదాద్రి జిల్లాలో ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టులకు డిమాండ్

యాదాద్రి జిల్లాలో ప్రీ ప్రైమరీ టీచర్​ పోస్టులకు డిమాండ్​​ ఆయా పోస్టులకు 116 అర్జీలు స్క్రూటినీ కంప్లీట్​  అభ్యర్థులను ఎంపిక చేయనున్న కలె

Read More

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి : మాజీ క్రికెటర్‌‌‌‌ ఎంఎస్‌‌‌‌కే.ప్రసాద్

మాజీ క్రికెటర్‌‌‌‌ ఎంఎస్‌‌‌‌కే.ప్రసాద్​ ముగిసిన ఎంఎస్‌‌‌‌కే ఐసీఏ  అండర్–

Read More

సాగర్‌‌కు తగ్గిన వరద..

హాలియా, వెలుగు: నాగార్జునసాగర్‌‌కు ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం నుంచి 1,33,604 క్యూసెక్కుల వరద వస్తుండడంతో సాగర్&zwnj

Read More