నల్గొండ

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు :  డాక్టర్ కె.లక్ష్మణ్

తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు పదేండ్లు అధికారంలో ఉన్న పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వ్యాఖ్య

Read More

పేరుకు పోయిన బురద.. రెస్క్యూ ఆపరేషన్​కు అడ్డంకులు.. మూడ్రోజులుగా టన్నెల్​లోనే

8 మందిని కాపాడేందుకు అడుగడుగునా ఆటంకాలు ఆగని సీపేజ్​.. కూలుతున్న మట్టి పెల్లలు.. మరింత పేరుకుపోతున్న నీరు, బురద ఆదివారం 13.4 కి.మీ. దాకా వెళ్లి

Read More

సొ‘రంగం’లోకి ర్యాట్ హోల్ మైనర్స్.. ఉత్తరాఖండ్ సొరంగం నుంచి 41 మందిని బయటికి తెచ్చింది వీళ్లే..!

=8 మందిని రక్షించేందుకు ఆరుగురు మైనర్ల రెస్క్యూ = ఎండోస్కోపిక్, రోబోటిక్ కెమెరాల ద్వారా టన్నెల్ స్థితిగతులపై అంచనా హైదరాబాద్/నాగర్ కర్నూల్: శ్రీశై

Read More

SLBC టన్నెల్ ప్రమాదం: కార్మికులు బయటకు వస్తారని చిన్న ఆశ ఉంది: మంత్రి కోమటి రెడ్డి

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) ప్రమాద ఘటన చాలా విషాధకరమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఈ ఘటనలో టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులు బయటకు వస్తారని ఎక్కడో

Read More

మేళ్లచెరువు శివాలయంలో శివలింగాన్ని తాకిన సూర్య కిరాణాలు

మేళ్లచెరువు, వెలుగు : మేళ్లచెరువు శివాలయంలో శివలింగాన్ని ఆదివారం సూర్యకిరణాలు తాకాయి. ఏటా మాఘమాసంలో బహుళ దశమి రోజున గర్భాలయంలోని శివలింగంపై సూర్యకిరణా

Read More

యాదగిరిగుట్ట దేవస్థానంలో ముగిసిన మహాకుంభాభిషేక సంప్రోక్షణ

మహాపూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు యాదగిరిగుట్ట, వెలుగు : మహాపూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం దంపతులు..యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర

Read More

ప్రశాంతంగా గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్ష : కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్గొండ అర్బన్, వెలుగు : సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025 –26 విద్యాసంవత్సరానికి గాను5వ తరగతిలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్ర

Read More

ప్రతిఒక్కరికీ ఉచిత కంటి పరీక్షలు చేయిస్తా : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

మునుగోడు, వెలుగు : నియోజకవర్గంలో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతిఒక్కరికీ ఉచిత కంటి పరీక్షలు చేయిస్తున్నానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్

Read More

ట్రాక్టర్ ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు

భార్య మృతి, భర్తకు సీరియస్   నల్గొండ జిల్లా చింతపల్లి వద్ద ఘటన మిర్యాలగూడ, వెలుగు: ట్రాక్టర్ ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో భార్య మృతి చెందగా,

Read More

నల్గొండ జిల్లాలో ట్యాక్స్ వసూళ్లపై ఫోకస్

వంద శాతం ఇంటి పన్ను వసూళ్లే లక్ష్యం పన్ను వసూళ్లు చేయకపోతే పనిష్మెంట్​ జిల్లా ఇప్పటివరకు 36,09 శాతం మాత్రమే వసూళ్లు  మార్చి 31తో ముగియను

Read More

దేశంలో ఎత్తయిన యాదగిరి గుట్ట స్వర్ణతాపడ గోపురం

దివ్యవిమాన బంగారు గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ ఘనంగా మహాకుంభాభిషేకం.. సంప్రోక్షణ పూజల్లో పాల్గొన్న సీఎం దంపతులు వేదాశీర్వచనం అందజేసిన

Read More

యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ దంపతుల పూజలు.. స్వర్ణ విమాన గోపురం ప్రారంభం..

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపుర ఆవిష్కరణకు సంబంధించి ‘పంచ కుండాత్మక మహా కుంభాభిషేక సంప్రోక్షణ’ మహోత్సవా

Read More

మిర్చి క్వింటాల్​కు రూ.25 వేలు ఇవ్వాలి : కంబాల శ్రీనివాస్

హుజూర్ నగర్, వెలుగు: రైతులకు మిర్చి క్వింటాల్​కు రూ. 25 వేలు మద్దతు ధర ఇవ్వాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ స

Read More