నల్గొండ
కావలి నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగి ఒక రోజు గడవక ముందే మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పెద్ద
Read Moreట్రిపుల్ ఆర్.. పరిహారం ప్రాసెస్ స్పీడప్.. భూమి రాశి పోర్టల్లో నిర్వాసితుల డిటైల్స్ అప్ లోడ్
ముందుగా అగ్రికల్చర్ ల్యాండ్ డిటైల్స్ ఆ తర్వాత ప్లాట్స్ డిటైల్స్ అనంతరం పేమెంట్ ప్రక్రియ ల్యాండ్ వాల్యూ ఎకరానికి అతి తక్కువగా
Read Moreకంప్లైంట్ ఇవ్వడానికి వస్తే..గాఢ నిద్రలో పట్టించుకోని ఎస్ఐ..నాలుగు రోజుల్లో రెండోసారి
సూర్యాపేట జిల్లా అర్వపల్లి ఎస్ఐ సైదులుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు ఓ బాధితుడు. మైనర్ అయిన తన కూతుర్ని ఓ వ్యక్తి ప్రేమపేర
Read Moreసంగెం గ్రామంలో గుప్త నిధుల కలకలం
తుంగతుర్తి, వెలుగు: మండల పరిధిలోని సంగెం గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు ఆదివారం గ్రామస్తులు అనుమానం వ్య
Read Moreతిప్పర్తి లో ముందస్తు జనగణనను జాగ్రత్తగా నిర్వహించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ అర్బన్, వెలుగు : తిప్పర్తి లో ముందస్తు 2027 జనగణన కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్యుమరేటర్
Read Moreయాదగిరిగుట్టలో ‘కార్తీక’ రద్దీ
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి కార్తీక రద్దీ మొదలైంది. కార్తీకమాసానికి తోడు ఆదివారం కావడంతో రాష్
Read Moreకారు ఢీకొని దంపతులు మృతి..యాదాద్రి జిల్లా బీబీనగర్ వద్ద ఘటన
నల్గొండ జిల్లాలో కారు, బైక్ ఢీకొని ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు యాదాద్రి, వెలుగు : రోడ్డు పక్కన నిల్చున్న దంపతులను కారు ఢీకొట్టడంత
Read Moreకృష్ణమ్మ ప్రవాహం.. పొంచి ఉన్న ప్రమాదం..మట్టపల్లి క్షేత్రానికి వరద ముప్పు
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి స్వయంభు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వరద ముప్పు పొంచి ఉంది. పులిచింతల ప్రాజెక్టు
Read Moreబీబీనగర్ లో రోడ్ టెర్రర్..వాకర్స్ పై దూసుకెళ్లిన థార్ వాహనం..స్పాట్ లోనే భార్యాభర్తలు మృతి
పొద్దుపొద్దన్నే ఘోర ప్రమాదం.. వాతావరణం బాగుంది కదా అని చెరువు దగ్గర బైక్ పార్కింగ్ చేసి నిల్చోవడమే వారి ప్రాణాల మీదకు తెచ్చింది.. వేగంగా దూసుకొచ్చిన
Read Moreనకిరేకల్ నెల్లిబండ జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నెల్లిబండ జంక్షన్ దగ్గర నవంబర్ 2న ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న
Read Moreరైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి : ఎంపీ డీకే అరుణ
ఎంపీ డీకే అరుణ దేవరకొండ, వెలుగు: మొంథా తుఫాన్ దాటికి వరద ముంపునకు గురై నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ జాతీయ
Read Moreవరద బురద.. సమస్య తీరదా.. చిట్యాల రైల్వే బ్రిడ్జి కింద నిలిచిన వర్షపు నీరు
హైదరాబాద్ విజయవాడ హైవేలో భారీగా ట్రాఫిక్ జామ్ చిట్యాల, వెలుగు: హైదరాబాద్ విజయవాడ మధ్య చిట్యాల రైల్వే బ్రిడ్జి కింద నీరు నిలిచి చెరువును
Read Moreప్రజా సమస్యలు పరిష్కరించాలి : ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హుజూర్ నగర్, వెలుగు: ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆఫీసర్ల
Read More












