నల్గొండ

ఏసీబీకి చిక్కిన యాదగిరిగుట్ట ఎలక్ట్రికల్‌ ఈఈ

బిల్లు క్లియర్‌ చేసేందుకు 20 శాతం కమిషన్‌ డిమాండ్‌ హైదరాబాద్ లోని మేడిపల్లి వద్ద  కాంట్రాక్టర్‌ నుంచి రూ.1.90 లక్షలు తీస

Read More

ప్రజలకు సుపరిపాలన అందించాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, వెలుగు: ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ప్రజలకు సుపరిపాలన అందించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్ట

Read More

విడతల వారీగా వడ్లు తీసుకొచ్చేలా చూడాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

కలెక్టర్​ ఇలా త్రిపాఠి  నల్గొండ అర్బన్/ నకిరేకల్/ కట్టంగూర్​(నకిరేకల్), వెలుగు: రైతులు విడతల వారీగా వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చ

Read More

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ టీఆర్పీలో చేరిన మాజీ జడ్పీటీసీ

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పెన్ పహాడ్ మాజీ జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య మంగళవారం హైదరాబాద్​లో తెలంగాణ

Read More

కన్నబిడ్డ అమ్మకంపై మంత్రి సీతక్క సీరియస్

ఘటనపై రిపోర్ట్ ఇవ్వాలని ఆఫీసర్లకు ఆదేశాలు  నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలో కన్నబిడ్డ అమ్మకం ఘటనపై  రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ

Read More

నల్గొండ జిల్లాలో హైవేపై పత్తి రైతుల ఆందోళన

తేమ పేరుతో సీసీఐ సెంటర్ నిర్వాహకులు కొనట్లేదని నిరసన రెండు గంటలపాటు నిలిచిపోయిన వాహనాలు   శాలిగౌరారం (నకిరేకల్), వెలుగు:  నల్

Read More

ఎడ్యుకేషన్, హెల్త్పై స్పెషల్ ఫోకస్

ఆకస్మిక తనిఖీలతో హల్​చల్​ ఉద్యోగ వాణి, యువవాణితో ప్రత్యేక ముద్ర  యాదాద్రి కలెక్టర్​గా హనుమంతరావుకు ఏడాది​ యాదాద్రి, వెలుగు: యాదా

Read More

విద్యార్థుల హాజరు శాతం పెంచాలి : సెక్రెటరీ భీమ్ సింగ్

సూర్యాపేట, వెలుగు:  ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచి, వచ్చే సంవత్సరం జరగనున్న పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించ

Read More

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి : అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్

అడిషనల్ ​కలెక్టర్ ​శ్రీనివాస్​ నల్గొండ, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అడిషనల్​ కలెక్టర్ శ్రీనివాస్ సూచించా

Read More

పెండింగ్ బిల్లులు చెల్లించాలి : ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి

టీచర్స్​ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి  సూర్యాపేట, వెలుగు : ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను చెల్లించాలని టీచర్స్​​ ఎమ్మెల్సీ  పింగ

Read More

అశ్రునయనాలతో తల్లీకూతుళ్ల అంత్యక్రియలు .. కర్నూలు జిల్లా బస్ ప్రమాదంలో మెదక్ జిల్లా వాసులు మృతి

మెదక్, వెలుగు: ఏపీలోని కర్నూల్  జిల్లా చిన్న టేకూర్​ వద్ద ప్రైవేట్​ బస్ దగ్ధమైన ఘటనలో చనిపోయిన తల్లీకూతుళ్లు మంగ సంధ్యారాణి(43), చందన(23) అంత్యక్

Read More

ఏం మోసం రా మీది...అమ్మాయిలా మాట్లాడి.. రూ.8 లక్షలు కొట్టేసిన్రు ..ముగ్గురు నిందితులు అరెస్ట్

ఆదిలాబాద్, వెలుగు: అమ్మాయిలా గొంతు మార్చి ఓ యువకుడిని ట్రాప్ చేసి రూ. 8 లక్షలు కొట్టేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. సోమవారం ఆదిలాబాద్  డీఎస

Read More

రెండేండ్లు కాలే.. అప్పుడే కావ్.. కావ్.. అంటున్నరు

కేసీఆర్​ మళ్లా రాడు.. ఆయనకు ఏం కాకుండా చూసుకోండ్రి మంత్రి కోమటిరెడ్డి యాదాద్రి, వెలుగు:‘బీఆర్ఎస్​ అధికారంలో ఉన్న పదేండ్లలో రేషన్​కార్డ

Read More