న్యూఢిల్లీ: అనేక సార్లు వాయిదా పడుతూ వస్తున్న నేషనల్ గేమ్స్ను గుజరాత్ వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లో నిర్వహిస్తామని ఇండియన్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా బుధవారం ప్రకటించారు. గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు గుజరాత్ ఒలింపిక్ సంఘం, ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గుజరాత్లోని ఐదారు నగరాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. చివరి నేషనల్ గేమ్స్ (35వ) 2015లో కేరళలో జరిగాయి. ఆ తర్వాతి గేమ్స్కు 2016లో గోవా ఆతిథ్యం ఇవ్వాల్సింది. కానీ, అప్పటి నుంచి గేమ్స్ అనేక సార్లు వాయిదా పడ్డాయి.
సెప్టెంబర్-అక్టోబర్లో నేషనల్ గేమ్స్
- దేశం
- June 30, 2022
లేటెస్ట్
- Ram Charan,Prabhas: ఫ్యాన్స్ అంటే మీరేనబ్బా.. చరణ్ పుట్టినరోజున ప్రభాస్ ఫ్యాన్స్ అన్నదానం
- టాలెంట్ తొక్కేస్తారా..? : మెట్రో రైలులో హోలీ వీడియో చేసిన అమ్మాయిలు అరెస్ట్
- ఫోన్ ట్యాపింగ్ పై పూర్తి విచారణ చేయాలి : డీజీపీకి కాంగ్రెస్ లీడర్స్ కంప్లయింట్
- Weather update: భానుడి భగభగలు.. తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
- SRH vs MI: వారెవ్వా ఉప్పల్ మ్యాచ్.. ఒక్క మ్యాచ్తో నాలుగు ఆల్టైం రికార్డ్స్ బ్రేక్
- Vishwambhara v/s Kantara2: విశ్వంభర పోటీగా కాంతార 2.. సంక్రాంతికి బిగ్గెస్ట్ క్లాష్
- హైదరాబాద్లో కల్తీ మందులు స్వాధీనం
- పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి: సీఎం రేవంత్రెడ్డి
- SRH vs MI: నా సీక్రెట్ అదే.. అందుకే చితక్కొడుతున్నా: క్లాసన్
- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు కస్టడీ పొడిగింపు
Most Read News
- పది పాసైతే చాలు.. జీతం రూ. 63 వేల ప్రభుత్వ ఉద్యోగం
- ఈ మంత్రాలు రోజు చదివితే.. ఒత్తిడి... ఆందోళన అసలు ఉండదు..
- ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ .. కేటీఆర్ ట్వీట్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వలేం: ఢిల్లీ హైకోర్టు
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- Jaggi Vasudev: సద్గురు వాసుదేవ్ ఆస్పత్రినుంచి డిశ్చార్జ్
- తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా రిలీజ్
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- SRH vs MI: ఓడినా వణికించారు: ముంబైపై ఉత్కంఠ పోరులో గెలిచిన సన్ రైజర్స్