దేశం
ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో గురువారం హైదరాబాద్ సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు స్టేడియం స
Read MoreGST Collections: ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఎంతో తెలుసా?
2024 ఏప్రిల్ నెల జీఎస్టి వసూళ్లు దుమ్ము రేపాయి. ఏకంగా రూ. 2.10 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే 12.4 శాతం వసూళ్లు పెరిగాయి.
Read Moreఅవాక్కయ్యారా : కారులో పోలింగ్ బూత్.. వచ్చి ఓటేయండి..
వా.. ఏం అన్న ఐడియానా ఉరికెనా కారు కదా.. మరి గవర్నమెంట్ ఆఫీసర్లు. అమెరికాలోని కెంబ్రిడ్జ్ ప్రాంతంలో గురువారం ఎన్నికలు నిర్వహించారు. మిల్టన్ రోడ్ లోని ల
Read Moreతీహార్ జైలు ఢిల్లీ ప్రభుత్వం పరిధిలోకే వస్తుంది : కేజ్రీవాల్ పై అమిత్ షా
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజరీవాల్ ను ఉద్దేశించి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తీహార్ జైలు ఢిల్లీ ప్రభుత్వ పరిధ
Read Moreదేశవ్యాప్తంగా మసాలాలను తనిఖీ చేయండి : FSSAI సంచలన నిర్ణయం
హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో నాలుగు రకాల ఇండియన్ మసాలను నిషేధించిన విషయం తెలిసిందే. MDH మూడు మసాలాలతోపాటు ఎవరెస్ట్ ఫిష్ మసాలాలో క్యాన్సర్ కు కారణమైయ్యే
Read Moreనా కూతురు కోవిషీల్డ్ వాక్సిన్తో చనిపోయింది.. కోర్టుకెక్కిన తండ్రి
కోవిడ్ 19 సమయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు అనేక రకాల దుష్ప్రభాల బారిన పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. భారతదేశం (SII), దేశంలో కోవిషీల్డ్ను అ
Read Moreమెట్రో పిల్లర్ ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి
డ్రైవింగ్ చేసే సమయంలో అలర్ట్ గా లేకపోతే ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల తమ ప్రాణాలు కోల్పోవటమే కాకుండా ఎదుటివారి ప్ర
Read Moreప్రచారానికి ముందు.. పుణ్యస్నానం ఆచరించిన CM
లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఆయా రాష్ట్రాల్లోని పార్లమెంట్ నియోజకర్గాల్లో దశల వారీగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోంది. మధ్య ప్రదేశ్
Read Moreట్రైన్లో కానిస్టేబుల్ ఫోన్ కొట్టేసి.. పోలీస్కే పాయిజన్ ఇచ్చి చంపారు
రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ బాడీలోకి ఓ దొంగల ముఠా పాయిజన్ ఇంజక్ట్ చేసి పారిపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. విశాల్ పవార్ థానేలో ఉం
Read Moreనల్ల బియ్యం సాగు.. పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ..
ఆహారమే తొలి ఔషదం అంటారు. ఒకప్పుడు మన పూర్వికులు వారికి అవసరమైన పోషకాలను అహారధాన్యాల నుంచే పొందేవారు. కానీ కాలం మారింది. వ్యవసాయ రంగంలోనూ అనేక మార్పులు
Read Moreకోవీషీల్డ్ ఎఫెక్ట్ : కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో తొలగింపు
కరోనా నుంచి దేశాన్ని రక్షించిన ప్రధాని మోదీ.. మోదీ చొరవ వల్లే కరోనా వ్యాక్సిన్ వచ్చిందంటూ నిన్నా మొన్నటి వరకు చెప్పిన బీజేపీ.. ఇప్పుడు ఊహించని నిర్ణయం
Read MoreWeather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
తెలుగు రాష్ట్రాలు ఎండలతో మండిపోతోంది. రోజురోజుకు పెరుగుతూ వస్తున్న ఉష్ణొగ్రతలతో తెలంగాణ ప్రాంతం నిప్పుల కుంపట్లో కుతకుతలాడుతోంది. అసాధారణ వాతావరణ పరిస
Read Moreఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బతికే ఉన్నాడు : అమెరికా పోలీసులు
గోల్డీ బ్రార్ గా పిలుచుకునే సతీందర్ సింగ్ భారత్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇతడు పంజాబ్లోని శ్రీ ముక్త్సార్
Read More












