దేశం
డ్రెస్ కోడ్ తప్పనిసరి: అక్కడ షార్ట్స్, జీన్స్ నిషేధించారు
‘అసభ్యకరమైన దుస్తులు ధరించి ఆలయాల్లోకి ప్రవేశించకండి..తప్పని సరిగా డ్రెస్ కోడ్ అమలు చేయాలి..భక్తులు తప్పకుండా భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే
Read Moreచీమల చట్నీకి పేటెంట్ తీసుకున్న రాష్ట్రం
ఒడిశా దాని గొప్ప సాంస్కృతిక వారసత్వం, అద్భుతమైన బీచ్లు, రుచికరమైన సముద్రపు ఆహారాలకు ప్రసిద్ధి చెందింది. అయినప్పటికీ, ఈ ఆహార ప్రపంచంలో అందరి దృష్
Read Moreరాహుల్ గాంధీ న్యాయ యాత్రకు అనుమతి ఇచ్చేది లేదు : మణిపూర్ సర్కార్
జనవరి 14న మణిపూర్ లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని హప్తా కాంగ్జేబుంగ్లో ప్రారంభం కావాల్సిన కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభిం
Read Moreఅదానీ వావ్ : ఐదేళ్లలో 2 లక్షల కోట్లు.. లక్ష ఉద్యోగాలు ఇస్తా
రానున్న ఐదేళ్లలో గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక రంగాల్లో గుజరాత్లో రూ. 2 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టాలని అదానీ గ్రూప్ యోచిస్తున్నట్లు వెల్లడి
Read Moreప్రపంచ హిందీ దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటామంటే..
భారతదేశం జాతీయ భాష అయిన హిందీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది సంస్కృతి, వారసత్వం విషయంలో గొప్ప భాష మాత్రమే కాకుండా.. దేశంలోని విభ
Read MoreAI సీఈవో సుచన కేసు : కొడుకు ముఖంపై దిండు పెట్టి.. ఊపిరి ఆడకుండా చంపేసింది
బెంగళూర్ కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంపెనీ సీఈవో సుచనా సేత్ తన నాలుగేండ్ల కొడుకును గోవాలో కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. &n
Read Moreరింగ్ రోడ్డుపై యాక్సిడెంట్.. కిలోమీటర్ల ట్రాఫిక్ జాం
ఢిల్లీలోని సరోజినీ నగర్ సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద 2024 జనవరి 10వ తేదీ బుధవారం రోజున క్రేన్ను ట్రక్కు ఢీకొంది. ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కు, క
Read Moreమోదీ కేబినెట్ లోకి నలుగురు మాజీ సీఎంలు !
లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నలుగురు మాజీ సీఎం లను తన కేబినెట్ లో కేంద్రమంత్రులుగా తీస
Read Moreసీఎం యోగి కీలక నిర్ణయం.. జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు
ఆయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా 2024 జనవరి 22న ఉత్తరప్రదేశ్ లోని అన్ని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగ
Read Moreయూజీసీ కొత్త రూల్..ర్యాగింగ్ మితిమిరితే ప్రిన్సిపాలే జవాబుదారీ
న్యూఢిల్లీ : యూనివర్సిటీల్లో ర్యాగింగ్ కేసులు మితిమీరి నమోదైతే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్, యూనివర్సిటీ రిజిస్ట్రార్ జవాబు చెప్పాలని
Read Moreఅయోధ్య రామమందిరానికి ఐదున్నర టన్నుల ఇత్తడి ధ్వజస్తంభం
అయోధ్య రామమందిరంలో 5,500 కేజీల భారీ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నారు. 44 అడుగుల పొడవుతో ఈ పవిత్ర ధ్వజస్తంభాన్ని గుజరాత్&zwnj
Read Moreల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో.. లాలూ భార్య పేరు
న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్స్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ మంగళవారం తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యా
Read Moreహిమాచల్లో గడ్డకడుతున్న లేక్లు
లాహుల్ స్పితిలో -15 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్లు ఆయా ప్రాంతాలకు పెరుగుతున్న టూరిస్టుల తాకిడి షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని అనేక
Read More












