దేశం
బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ మోదీ కంటతడి
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తూ కూసింత భావోద్వేగానికి గురయ్యారు. తన బాల్యాన్ని గుర్త
Read Moreరాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది విరుద్ధం: రామ్నాథ్ కోవింద్ కమిటీకి ఖర్గే లేఖ
ఢిల్లీ : ఒకే దేశం-ఒకే ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, సమాఖ్య హామీలకు విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ జాతీయాద్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. జమిల
Read Moreడేరా బాబాకు మరోసారి పేరోల్ .. ఇది తొమ్మిదోసారి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ (డేరాబాబా)కు మరోసారి పెరోల్ లభించింది. ఇద్దరు మహిళలపై అత్య
Read Moreరామమందిర ప్రారంభోత్సవం.. ఆ ఐదుగురు జడ్జిలకు ఆహ్వానం
అట్టహాసంగా జరగబోయే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి అన్నిరంగాల ప్రముఖులు హాజరుకానున్నారు..తాజాగా రామ మందిరంపై చారిత్రాత్మక తీర్పును ఇచ్చిన ఐదుగురు &nbs
Read Moreఅయోధ్య రాముడి వేడుక స్పెషల్: సరయూ నదిలో సోలార్ బోట్..
అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్టాపన వేడుకలకు అయోధ్య సిద్దమవుతోంది. జనవరి 22 న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వ
Read Moreతిరుమలకు .. అయోధ్యకు తేడా ఇదే..
ప్రపంచ వ్యాప్తంగా తిరుమల ఎంతో గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. తిరుమలకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమల కొ
Read Moreఅయోధ్యలో ఆ 84 సెకన్లలో..శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ..ఆ సమయంలోనే దేశంలో..
అయోధ్యలో శ్రీరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది..2024, జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య ము
Read Moreరామా.. బాల రామా.. ఏమా ముఖ వర్చస్సు
అయోధ్యలో రాముడు ఎలా ఉంటాడు.. బాల రాముడి ముఖారవిందం ఎలా ఉంటుంది.. ఈ ప్రశ్నలకు ఈ ఫొటోనే సాక్ష్యం.. అయోధ్య గర్భ గుడిలో ప్రాణ ప్రతిష్ఠ జరుపుకోబోతున్న ఆ రా
Read Moreతిరుమల TTD తరహాలో..అయోధ్య రామయ్య ఛానెల్..
అయోధ్య.. అయోధ్య.. జై శ్రీరాం ఇప్పుడు ఇదే నినాదం దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఉత్తర భారతంలోనే అతిపెద్ద ఆలయంగా.. దేశంలో మూడో అతి పెద్ద ఆలయంగా.. ప్రతి హ
Read Moreగాల్లో ఉండగానే.. బోయింగ్ విమానానికి మంటలు
రన్నింగ్ ఫ్లైట్ లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. జనవరి 18 రాత్రి మియామి ఇంటర్నేషనల్ ఎయిరో పో
Read Moreభారీ అగ్నిప్రమాదం.. నలుగురు మహిళలతో సహా ఆరుగురు సజీవదహనం
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ మూడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనమయ్యారు. ఈ దారుణ సంఘటన జనవరి 18వ తేదీ గురువారం
Read Moreరైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. 5696 ఖాళీలు
దేశవ్యాప్తంగా రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (RRB). మొత్తం 5,696 లోకో ఫైలట్ పో
Read Moreభారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రపై అస్సాంలో కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర రూట్స్ లో మ
Read More












