దేశం

లాలూ, తేజస్వీకి ఈడీ నోటీసులు

పాట్నా: రాష్ట్రీయ జ‌‌న‌‌తా ద‌‌ళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాద‌‌వ్‌‌, ఆయ‌‌న కుమారుడు తేజ&zwn

Read More

కాగితపు జాతీయ జెండాలను అగౌరవ పర్చొద్దు : కేంద్ర హోంశాఖ

    ఫ్లాగ్​ కోడ్​ రిలీజ్​ చేసిన హోం మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ: కాగితపు జాతీయ జెండాలను అగౌరవపర్చొద్దని, వేడుకలు ముగిసిన తర్వాత వా

Read More

ఆదివాసీలను అడవి దాటనివ్వట్లే.. న్యాయ్ యాత్రలో బీజేపీపై రాహుల్​ ఫైర్

మజులీ: గిరిజనులను అడవులకే పరిమితం చేయాలని బీజేపీ కోరుకుంటున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిచారు. వారికి విద్యా ఇతర అవకాశాలను దూరం చేస్తున్నద

Read More

పీఎంఏవై ఇండ్లు ప్రారంభిస్తూ ప్రధాని మోదీ భావోద్వేగం

షోలాపూర్​లో 90 వేల పీఎంఏవై ఇండ్లు పంపిణీ 2014లో తానిచ్చిన హామీని నెరవేర్చానని వెల్లడి మహారాష్ట్రలోని షోలాపూర్​లో 90 వేల ఇండ్లు పంపిణీ 2014లో

Read More

శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవం కంటే ముందే బయటికొచ్చిన ఫొటో

51 అంగుళాల ఎత్తు..  150 కిలోల బరువు ఇప్పటికే గర్భగుడిలో కొలువైన బాల రాముడు మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ చేతిలో రూపుదిద్దుకున్న విగ్రహం

Read More

చంద్రుడిపై లొకేషన్ మార్కర్ గా ‘విక్రమ్’

మన ల్యాండర్ పైకి నాసా లేజర్ ప్రయోగం విజయవంతంగా కాంతిని వెనక్కి పంపిన రిఫ్లెక్టర్ చంద్రుడిపై కచ్చితమైన లొకేషన్ గుర్తించే టెక్నాలజీ సక్సెస్

Read More

జమిలి ఎన్నికల కమిటీని రద్దు చేయాలి: ఖర్గే

జమిలి ఎన్నికలు రాజ్యాంగానికి, సమాఖ్య విధానానికి విరుద్ధమని  ఏఐసీసీ చీఫ్​ ఖర్గే అన్నారు. జమిలి ఎన్నికలపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కమిటీని రద్దు

Read More

శ్రీరామ ప్రాణప్రతిష్ట మహోత్సవం: సెలవు ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం

అయోధ్య రామ మందిరంలో జనవరి 22న శ్రీరామ ప్రాణ ప్రతిష్ట  మహోత్సవం సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధీనం

Read More

అయోధ్య వెళ్లే వారికి అలర్ట్... వాటిని ఖచ్చితంగా తీసుకెళ్లండి... లేదంటే నో ఎంట్రీ

అయోధ్యలో అపూర్వ ఘట్టానికి సర్వం సిద్ధం అవుతున్నది. ఎన్నో శతాబ్దాల ఎదురుచూపులకు తెరదించుతూ జనవరి 22 వ తేదీ అయోధ్యలో శ్రీరాముని మందిరం ప్రారంభోత్సవం జరగ

Read More

Video Viral: బ్రిటన్​ పార్లమెంట్ లో జై శ్రీరాం నినాదాలు

యూకే  పార్లమెంట్​ జైశ్రీరాం నినాదాలతో దద్దరిల్లింది. రామ జన్మభూమి  అయోధ్యలో బలరాముడి విగ్రహాన్ని  భారత ప్రభుత్వం ప్రతిష్ఠిస్తున్నందుకు

Read More

జై శ్రీరాం : స్టాక్ మార్కెట్ టైమింగ్స్ కూడా మార్చేశారు

అయోధ్యలో జనవరి 22న  శ్రీరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న సంగతి తెలిసిందే.. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా పలు

Read More

ఆ 8 రోజులు.. ఆ రెండు గంటలు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మూసివేత

ఎప్పుడూ రద్దీ గా ఉండే ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్.. దేశంలోనే అత్యధికంగా విమానాల రాకపోకలు ఇక్కడినుంచి జరుగుతుంటాయి. రోజు వేలల్లో ప్రయా

Read More

అయోధ్యకు ఆహ్వానం అందుకున్న తెలుగు హీరోల లిస్ట్

జనవరి 22న ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో రామ్​లల్లా ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ మహాత్సవానికి ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం అందింది.ఈ ప్రాణప్రతి

Read More