దేశం
అరుణాచల్లోకి ఎంటరైన న్యాయ్ యాత్ర
దేశాన్ని కులం, మతం పేరుతో బీజేపీ విభజిస్తున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భాష, మతం పేరుతో ప్రజలు వాళ్లలో వాళ్లే కొట్టుకునేలా ప్రేర
Read Moreప్రతి 15 ఏండ్లకు ఈవీఎంలకే రూ.10 వేల కోట్ల ఖర్చు
జమిలి ఎన్నికలపై కేంద్రానికి ఎన్నికల సంఘం సమాచారం న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రతి 15 ఏండ్లకు ఒకసారి ఈవీఎంలను కొనేందుకు రూ.10 వేల
Read Moreచత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ .. ముగ్గురు నక్సల్స్ మృతి
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేండ్ర అటవీ ప్రాంతంలో శనివారం మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్ల
Read Moreఇవ్వాల గుడిలోకి ఆనాటి రామ్ లల్లా
లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల విగ్రహాలు కూడా.. న్యూఢిల్లీ, వెలుగు: ఇనుప కంచెల మధ్య చిన్న గుడారంలో పూజలుందుకుంటున్న రామ్ లల్లా విగ్రహం ఆదివారం
Read Moreమయన్మార్ బార్డర్ వెంట కంచె వేస్తం : అమిత్ షా ప్రకటన
ఆ దేశ సైనికుల చొరబాట్ల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం న్యూఢిల్లీ: మయన్మార్ దేశ సైనికులు మిజోరం సరిహద్దుల ద్వారా భారత్&zwnj
Read Moreఅహో అయోధ్య .. సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామజన్మభూమి
సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామజన్మభూమి ఎటుచూసినా భక్తజనం, కాషాయ జెండాలు నగరమంతా రామమయం ఎటుచూసినా పోస్టర్లు
Read Moreమయన్మార్ సరిహద్దు దగ్గర కంచె వేస్తాం: అమిత్ షా
ఢిల్లీ : మయన్మార్ సరిహద్దు దగ్గర కంచె వేస్తామన్నారు కేంద్రమంత్రి అమిత్ షా. మయన్మార్లో కల్లోల పరిస్థితులు నెలకొనడంతో ఆ దేశ సైనికులు కొంతమంది మిజోరం సరి
Read Moreప్రపంచంలోనే పొడవైన వేణువు.. అయోధ్య రామయ్యకు సమర్పించిన ముస్లిం కుటుంబం
ఎన్నో ఏళ్ల భారతీయుల కల సాకారం కాబోతున్నది. అయోధ్య నగరంలో శ్రీరాముడి ఆలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది. ఈ నెల 22న గర్భాలయంలో బాల రాముడి విగ్రహాని
Read Moreబోర్డు పెట్టేసిన పోలీసులు : స్మోర్ట్ ఫోన్ జాంబీస్ ఉన్నారు జాగ్రత్త
ఇపుడంతా స్మార్ట్ ఫోన్ మాయలో కొట్టుమిట్టాడుతోంది ప్రపంచం. స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్క మనిషి జీవితంలో భాగం కాదు..కొందరికి స్మార్ట్ ఫోనే జీవితమైపోయింద
Read MoreViral Video: క్లీనింగ్ రోబోట్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. నెటిజన్ల ఆసక్తిర కామెంట్లు..
మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. తరుచుగా సోషల్ మీడియాలో పోస్టులతో యాక్టివ్ గా ఉంటారన్న విషయం మనకు తెలిసిందే.. వ్యాపారంలో ఎప్పటికప్పుడు
Read MoreOYO గది బుక్ చేసిన జంట.. వచ్చి తెరిచి చూస్తే షాక్
అప్పుడప్పుడు అడవి జంతువులు గ్రామాల్లోకి వస్తుంటాయి. ముఖ్యంగా పులులు, చిరుత పులులు ఊళ్లలోకి వస్తుంటాయి. ఇదంతా అడవులను ఆనుకుని ఉన్న గ్రామాలకు కామన్. కాన
Read Moreబటర్ చికెన్ కనిపెట్టింది మేమే.. కోర్టుకెక్కిన రెస్టారెంట్ యజమానులు
బటర్ చికెన్ బాగుందని బటర్ నన్లు ఆర్డర్ చేసుకొని తినేస్తున్నారా! అయితే జాగ్రత్త. తిన్నారని మీ మీద రెస్టారెంట్ యజమానులు కోర్టుకెళ్లే అవకాశం లేకపోల
Read Moreజై శ్రీరాం: సోమవారం పబ్లిక్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం
అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ట కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆ రోజు సెలవు ప్రకటించాయి. ఈ లిస్టులో ఇపుడు మహారాష్ట్ర చేరింద
Read More












