దేశం
డ్రోన్ దాడిపై నేవీ దర్యాప్తు షురూ!
న్యూఢిల్లీ: ఇండియా వెస్ట్ కోస్ట్లో కార్గో షిప్పై జరిగిన డ్రోన్ అటాక్పై నేవీ దర్యాప్తు షురూ చేసింది. దాడి ఘటన గురిం
Read Moreరిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ను కాల్చి చంపిన టెర్రరిస్టులు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో దారుణం జరిగింది. టెర్రరిస్టులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. ఓ మసీద్&zwn
Read More24గంటల్లో 18 మంది రోగుల మృతి ఘటన..ఇద్దరు డాక్టర్లపై వేటు
2023, ఆగస్టు నెలలో ఒకే ఆస్పత్రిలో ఒకే రోజు 18 మంది రోగులు చనిపోయిన సంఘటన గుర్తుందా..? ఇప్పుడా ఆస్పత్రి మరోసారి వార్తలోకెక్కింది. సదరు ఆస్పత్రిలో పని చ
Read Moreలక్ష మందితో భగవద్గీత పారాయణం : శ్లోకాలతో మార్మోగిన పరేడ్ గ్రౌండ్స్
పశ్చిమబెంగాల్లో సుమారు లక్ష మంది ప్రజలు కలిసి భగవద్గీత శ్లోకాలు పఠించారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో ఆదివా
Read Moreహ్యాట్సాఫ్ బైరవ.. వీధి కుక్కలకు భయపడి పారిపోయిన దొంగలు
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగిన ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. బార్రా 6 పరిసర ప్రాంతంలోని రాధాకృష్ణ ఆలయంలో దొంగతనానికి ప్రయత్నించిన ఇద
Read Moreసీమా హైదర్ : ఇండియా-పాక్ బార్డర్ ప్రశ్నకు విద్యార్థి క్రేజీ ఆన్సర్
సోషల్ మీడియా వచ్చినప్పట్నుంచి రోజుకు కొన్ని లక్షల వార్తలు, ఫొటోలు వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. అదే తరహాలో తాజాగా ఓ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్
Read Moreశ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్
శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ పెరిగింది. ఆదివారం (డిసెంబర్ 24) మధ్యాహ్నం నుంచి గంటలపాటు రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి హైద
Read Moreపాపం చిన్న పిల్లలు.. పెరుగుతున్న పోషకాహారం కేసులు..
మహారాష్ట్రలో పెరుగుతున్న టీబీ కేసులు ఇప్పటికే కలవరపెడుతుండగా.. ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతోంది. థానే జిల్లాలో వెయ్యి కంటే ఎక్కువ పిల్లలు పోషకాహార లోప
Read Moreవామ్మో.. కరోనా కేసులతోనే చస్తుంటే.. మళ్లీ గంటకు 25 కొత్త టీబీ కేసులా
దేశాన్ని మరో వ్యాధి ఆందోళనలో పడేస్తోంది. అదే టీబీ. ఓ పక్క కరోనా కేసులతో పరిస్థితి అల్లకల్లోలంగా మారుతుంటే.. మహారాష్ట్రలో ప్రతి గంటకు దాదాపు 25 మంది క్
Read Moreపూర్వ విద్యార్థుల దాతృత్వం.. ఐఐటీ బాంబేకు రూ.57 కోట్లు అందజేత
ఐఐటీ- బాంబే.. ఈ విద్యా సంస్థ చాలా ఫేమస్. మరోసారి ఈ సంస్థ వార్తల్లో నిలిచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబేకు చెందిన 1998 బ్య
Read Moreమంచి జరుగుతుందని ఆశిస్తున్నాం.. కొత్త ప్యానెల్ సస్పెండ్ పై సాక్షి మాలిక్
కొత్తగా ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసిన తర్వాత భారత రెజ్లర్ సాక్షి మాలిక్ మొదటిసారి స్పందించారు. రెజ్లర్ల
Read Moreడిసెంబర్ 30న అయోధ్యలో రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్ట్ ప్రారంభం
పవిత్ర అయోధ్య నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిసెంబర్ 30వతేదీన పర్యటించనున్నారు. అయోధ్య నగరంలోని శ్రీరామ విమానాశ్రయం, రైల్వేస్టేషన్ ను ప్రధాని మోదీ ప
Read Moreమసీదులో ప్రార్థనలు చేస్తుండగా కాల్పులు.. రిటైర్డ్ పోలీసు అధికారి మృతి
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు పాల్పడ్డారు. షీరీ బారాముల్లాలోని గంత్ముల్లా వద్ద రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ షఫీ మీర్ మసీదులో అజాన్ ప
Read More












