దేశం
గుట్టపై నుంచి జవాన్లపై అటాక్
పూంచ్/జమ్మూ: పూంచ్ జిల్లాలో ఆర్మీ వెహికల్స్పై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. గుట్టపై నుంచి టెర్రరిస్టులు కాల్పులకు
Read Moreతమిళనాడుకు కేంద్రం రూ.900 కోట్ల సాయం
న్యూఢిల్లీ: తమిళనాడులోని 4 జిల్లాల్లో ఇటీవలి వర్షాలకు 31 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెలిపారు. ఆ రాష్ట్ర
Read Moreచేతినాడి గుట్టును.. ఏఐ చెప్పేస్తది!
న్యూఢిల్లీ: ఇప్పటివరకూ రకరకాల వ్యాధులను గుర్తిస్తూ, పేషెంట్లకు కరెక్ట్ ట్రీట్మెంట్ను సూచిస్తూ.. ‘వాహ్.. శభాష్’ అనిపించింది ఆర్టిఫిషియల్
Read Moreకేజ్రీవాల్కు మూడోసారి ఈడీ సమన్లు
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (
Read Moreకర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం.. హిజాబ్పై నిషేధం ఎత్తివేత
హిజాబ్ ధరించడంపై కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం (డిసెంబర్ 22న) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి హిజాబ్ ధరించడంపై ఎటువంటి నిషేధం ఉండదని.. నిషే
Read Moreచాప కింద నీరులా కరోనా.. కొత్తగా 22 జేఎన్.1 కేసులు నమోదు
దేశంలో కరోనా సబ్ వేరియంట్ JN.1 కేసులు రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో వ్యక్తులు తేలికపాటి లక్షణాలను కలిగి ఉండగ
Read Moreగుడ్ న్యూస్.. రూ.39 తగ్గిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర
నిత్యావసరాల ధరలతో అనేక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు దేశీయ చమురు సంస్థలు ఉపశమనం కలిగించాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్&
Read Moreజనవరి 2024లో బ్యాంకులకు 11రోజులు సెలవులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జనవరి నెలలో బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ సెలవు జాబితా ప్రకారం ఈ నెలలో రెండో, నాలుగో శని, ఆదివ
Read Moreనాపై అత్యాచారం చేసి వీడియో తీశాడు.. మాజీ ఎమ్మెల్యేపై మహిళ ఫిర్యాదు
ఎంత దారుణం.. తొమ్మిది మంది ఓ మహిళపై అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.. ఆమెతో పాటు ఆమె స్నేహితురాలపై కూడా అత్యాచారం చేశారు.. ఆ
Read Moreపద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నా : బజరంగ్ పునియా సంచలన ప్రకటన
ప్రముఖ రెజ్లర్ బజ్రంగ్ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇస్తున్నట
Read More200 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైలు పట్టాలు రెడీ..
దేశంలోని మొట్టమొదటి ఫాస్ట్ రైల్వే టెస్ట్ ట్రాక్ కలను భారతీయ రైల్వే త్వరలో సాకారం చేసుకోబోతోంది. దీని ట్రయల్ ట్రాక్ అక్టోబర్ 2024 నాటికి అందుబాటులోకి ర
Read Moreఎయిర్ పాడ్స్.. కేరళలో మిస్సింగ్.. గోవాలో వాడుతున్నారు..
మనం ప్రయాణంలో వస్తువులను పోగొట్టుకోవడం సాధారణం. సెల్ ఫోన్లు, ఎయిర్ పాడ్స్ ఇలా..ఎలక్ట్రానిక్స్ వస్తువులను తరుచుగా మిస్ చేసుకుంటుంటాం. అయితే ఈ డిజిటల్ య
Read Moreకరువు పరిస్థితుల్లో లగ్జరీ విమానంలో ప్రయాణమా?.. సిద్ధరామయ్యపై బీజేపీ ప్రశ్నల వర్షం
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓ ప్రైవేటు జెట్లో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోన్న వీడియోపై బీజేపీ విమర్శలు చేస్తోంది. ఒకవైపు రాష్ట్రం కరవు పరిస్
Read More












