దేశం
మోదీ కొత్త పాట రిలీజ్.. ట్వీట్ చేసిన ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మరో పాట రాశారు. నవరాత్రుల సందర్భంగా కొత్త గార్బా పాట ‘మాడీ’ని ఆయన ఆదివారం విడుదల చేశారు. దేశ ప్రజలకు నవరాత్రుల శు
Read Moreభార్య ఫోన్ కాల్ రికార్డు చేయడం.. ప్రైవసీ హక్కు ఉల్లంఘనే: హైకోర్టు
బిలాస్పూర్: అవతలి వ్యక్తికి తెలియకుండా మొబైల్ ఫోన్ సంభాషణను రికార్డు చేయడం.. ప్రైవసీ హక్కును ఉల్లంఘించడమేనని చత్తీ
Read Moreనాగుపాము బూట్లు..పడగ విప్పి భయపెట్టిస్తున్నాయి
మార్కెట్లో అనేక రకాల షూలు దర్శనమిస్తాయి. ఇందులో కొన్ని వింతగా ఉంటాయి. మరికొన్ని భిన్నంగా కనిపిస్తాయి. ఇంకొన్ని ఫన్నీగా అనిపిస్తాయి. కానీ ఈ షూలు మాత్రం
Read Moreబీజేపీతో ప్రజలు విసిగిపోయారు.. ఈ సారి మార్పు పక్కా : కమల్ నాథ్
మధ్యప్రదేశ్లో ఎన్నికల రసవత్తరమైన వాతావరణం నెలకొనడంతో రాజకీయ చర్చ జోరందుకుంది. భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తర్వాత, భారత
Read Moreమన అంతరిక్ష సాంకేతికతను పంచుకోవాలని అమెరికా కోరుతోంది : ఇస్రో చీఫ్
చంద్రయాన్-3 విజయం ఇస్రోకు మరింత పేరును తెచ్చిపెట్టింది. ఈ వ్యోమనౌక అభివృద్ధి కార్యకలాపాలను చూసిన అమెరికా.. భారత అంతరిక్ష సాంకేతికతను తమతో పంచుకోవాలని
Read Moreఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. అక్టోబర్ 15 ఆదివారం సాయంత్రం 4 గంటలకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భూకంపం సంభవిం
Read Moreకేసు బుక్కయినా పర్లేదు.. హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన కాంగ్రెస్ నేత
బెంగాల్ ముర్షిదాబాద్లోని బెర్హంపూర్ సమీపంలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి హెల్మెట్ లేకుండా బైక్ నడిపారు. అంతేకాదు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లం
Read Moreకేరళలో భారీ వర్షాలు.. 9జిల్లాలకు ఎల్లో అలర్ట్
కేరళలో కురుస్తోన్న భారీ వర్షాలు సామాన్య జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. నివాస గృహాల్లోకి కూడా వర్షం నీరు చేరి రోజువారీ జీవితాలను ప్రభావితం చేస్త
Read Moreనీట్ సక్సెస్ స్టోరీ.. 8ఏళ్లకే పెళ్లి.. ఆల్ ఇండియా ర్యాంకింగ్ లో సత్తా
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (NEET)ను ఛేదించాలంటే మామూలు విషయం కాదు. దేశంలోనే అత్యంత కష్టతరమైన పోటీ పరీక్షలలో ఇదీ ఒకటి. అయితే రూపా యాదవ్ అ
Read Moreశివరాజ్ సింగ్ చౌహాన్పై కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో రామాయణ్ నటుడు
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 144 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ ఆదివారం (అక్టోబర్ 15న
Read Moreఇజ్రాయిల్ పీఎం ఒక దెయ్యం.. గాజాకు మోదీ అండగా నిలవాలన్న ఓవైసీ
ఇజ్రాయిల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ క్రమంలో గాజా ప్రజలకు సంఘీభావం తెలపాలని, వారికి సహాయం అందించాల
Read Moreఅందరూ సుఖసంతోషాలతో ఉండాలి.. దేశ ప్రజలకు మోదీ నవరాత్రి శుభాకాంక్షలు
అత్యంత పవిత్రంగా భావించే దసరా నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖసంతోషాలతో, శ్రేయస్సుతో ఉండాలని
Read Moreఒక్క రోజులోనే 2వ విమానం.. 274మంది ఇండియన్స్ తో నాల్గో ఫ్లైట్
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మరింత తీవ్రతరం కావడంతో, భారత ప్రభుత్వం యుద్ధంలో దెబ్బతిన్న ఆ దేశం నుంచి భారతీయ పౌరులను తీసుకురావడానికి నాల్గో ప్రత్యేక విమానాన్
Read More












