దేశం
ఉత్తరాఖండ్ వణికిపోయింది.. నాలుగుసార్లు భూ ప్రకంపనలు
భూ ప్రకంపనలతో ఉత్తరాఖండ్ వణికిపోయింది. వరుస ప్రకంపనలతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో పరుగులు తీశారు. ఆగస్
Read Moreఏంటీ.. బొద్దింకలు ఉన్నాయని రైలు ఆపేస్తారా..
ఒక రైలు ప్రయాణంలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఆగస్టు 5న పూణే స్టేషన్కు చేరుకున్న ఓ రైలు.. ఓ అసాధారణమైన కారణంతో ఆగిపోయింది. అందుకు కారణం కోచ్&zw
Read Moreసుప్రీంకోర్టులో వనమాకు ఊరట.. అనర్హత వేటుపై స్టే
బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై &nbs
Read Moreడాక్టర్ ని కాపాడటానికి వచ్చిన పోలీసులను కొట్టిన్రు
మహారాష్ట్రలోని ఎయిమ్స్వద్ద ఓ కుటుంబం డాక్టర్ను, పోలీసులను కొట్టిన ఘటన చర్చనీయాంశం అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔరంగాబాద్సిడ్కో ల
Read Moreస్వాతంత్ర్య దినోత్సవం 2023 : 76 లేక 77వ వేడుకలా.. ఎందుకీ డౌట్స్ అంటే..
పంద్రాగస్టు.. భారత దేశం పరాయి పాలననుంచి స్వాతంత్ర్యం పొందిన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకునే రోజు.. 1947లో బ్రిటీష్ వలస పాలన నుంచి భారతదేశం విముక్తి పొ
Read Moreలోక్సభకు రాహుల్.. ట్విట్టర్ బయో ఛేంజ్
లోక్సభ సచివాలయం తన సభ్యత్వాన్ని పునరుద్ధరించిన అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్విట్టర్ బయోని 'డిస్' క్వాలిఫైడ్ ఎంపీ నుండి 'పా
Read Moreఢిల్లీ ఎయిమ్స్ లో అగ్ని ప్రమాదం..ఎమర్జెన్సీ వార్డు నుంచి పేషెంట్లు పరుగులు
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ ఎయిమ్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆగస్ట్ 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో.. ఎయిమ్స్ నాలుగో అంతస్తుల నుంచి మంటలు
Read Moreపార్లమెంట్కు వచ్చిన రాహుల్ గాంధీ.. గ్రాండ్గా వెల్కమ్ చెప్పిన కాంగ్రెస్ ఎంపీలు
అహ్మదాబాద్ హైకోర్టు అనర్హతపై.. సుప్రీంకోర్టు స్టే విధించటంతో.. రాహుల్ గాంధీ ఎంపీ పదవిని తిరిగి పునరుద్దరిస్తూ.. లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
Read Moreరండి రా చూసుకుందాం.. పబ్ దగ్గర పోలీసులపై యువతి హల్ చల్
తాగిన మత్తులో యువతి హల్చల్చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని స్ట్రీట్ వీధిలో ఉన్న పబ్బులో యువతి ఫుల్గా మద్య
Read Moreమోదీ హామీలు ఎన్నికల వాగ్దానాలు కావు.. ప్రతీ హామీ వాస్తవ రూపం దాల్చింది: మోదీ
మోదీ హామీలు ఎన్నికల వాగ్దానాలు కావు.. మోదీ హామీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీ వాస్తవ రూపం దాల్చిందని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం హర్యానాలోని క్షేత్రీయ పంచా
Read Moreట్రాఫిక్ జామ్స్ వల్ల.. 20 వేల కోట్ల నష్టం : ఇదంతా జనం సొమ్ము..
బెంగళూరులో ట్రాఫిక్ వల్ల ఏర్పడే ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్ లో ఇరుక్కుని గంటలు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితులు అక్క
Read Moreరామ భక్తి.. అయోధ్య రామమందిరానికి 400 కిలోల తాళం
అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రాముడి ఆలయానికి 400 కిలోల బరువున్న తాళాన్ని సత్య శర్మ అనే వ్యక్తి తయారు చేశారు. రామ మందిరాన్ని దృష్టిలో ఉంచుకుని 10 అడు
Read Moreఈ సారి వదిలేది లేదు : గోరఖ్పూర్ – లక్నో వందే భారత్ పై రాళ్ల దాడి : పగిలిన అద్దాలు
దేశంలోని ప్రజా రవాణాలో పెను మార్పులు తీసుకువస్తుందని భావిస్తున్న వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడులు ఇంకా ఆగట్లేదు.తాజాగా గోరఖ్పుర్ నుంచి లక్నో వెళ్తున్న
Read More












