దేశం

దేశ మహిళలకు రాఖీ గిఫ్ట్.. గ్యాస్ ధర తగ్గించిన కేంద్రం

దేశ మహిళలకు ప్రధాని మోదీ గిఫ్ట్.. రక్షా బంధన్ కానుకగా వంట గ్యాస్ ధరలు తగ్గించింది కేంద్రం.. సిలిండర్ పై 200 రూపాయల సబ్సిడీని ప్రకటించింది. ఉజ్వల స్కీం

Read More

చంద్రుడిపై భారత్ – చైనా కలుస్తున్నాయా..?

చంద్రుడిపై ఇప్పుడు భారత్ కు చెందిన ప్రజ్ఞాన్ రోవర్, చైనాకు చెందిన యుటు 2 రోవర్ పోటీ పడుతున్నాయి. పరిశోధనలో దూసుకుపోతున్నాయి. 6 రోజుల క్రితం చంద్రునిపై

Read More

నువ్వు పాకిస్థాన్ ఎందుకు వెళ్లలేదు : ముస్లిం పిల్లలతో టీచర్

ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన షాకింగ్ ఘటనలో నలుగురు విద్యార్థులు తమ టీచర్‌పై మతపరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. విభజన సమయంలో తమ కుటుంబ

Read More

సైంటిస్ట్ పై బెంగళూరులో కత్తులతో దాడి.. కారు ధ్వంసం

బెంగళూరులో దారుణం జరిగింది. ఓ సైంటిస్టును కొంత మంది లోకల్ గుండాలు కత్తులతో వెంబడించి దాడి చేశారు.  అతని కారును ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని బాధితుడ

Read More

విజయానికి ప్రతిరూపం రాఖీ... ఇంద్రుడు రాక్షసులపై గెలుపునకు కారణం అదేనట...

రక్షా బంధన్ అంటే అక్కా, తమ్ముడు. అన్నా చెల్లెళ్ల మధ్య బంధానికి ప్రతీకగా చాలా మంది చెబుతుంటారు. ఈ రక్షాబంధన్ ను మన భారతదేశంలోనే ఎక్కువగా జరుపుకుంటారు.

Read More

Good News : 200 రూపాయలు తగ్గనున్న గ్యాస్ సిలిండర్ ధర

దేశం మొత్తం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మంచి వార్త ఇది. ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ను భారీగా తగ్గించటానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంద

Read More

మైండ్ బ్లోయింగ్ ఐడియా : నడుస్తున్న మెట్రో రైలులో ఫ్యాషన్ షో..

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆగస్టు 28న కదులుతున్న మెట్రోలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. నాగ్‌పూర్ మెట్రోలో రైల్లో ఫ్యాషన్ షో జరగడంత

Read More

ఇప్పుడు మనం ఏం చేస్తాం : చైనా కొత్త మ్యాప్లో మన అరుణాచల్ ప్రదేశ్

కుక్క తోక వంకర అన్నట్లుగా ఉంది చైనా తీరు. ఇప్పటికే ఎన్నోసార్లు అంతర్జాతీయ వేదికలు..ద్వైపాక్షిక సమావేశాల్లో క్లారిటీ ఇచ్చినా కూడా..అరుణాచల్ పై మళ్లీ వి

Read More

ఈ గుళ్లోకి స్త్రీలు వెళ్తే.. 7జన్మల పాటు వితంతువులుగానే ఉంటారట

ఉత్తర భారత రాష్ట్రం హర్యానాలో హిందువుల పవిత్ర నగరం కురుక్షేత్ర పురాణ నగరం ఉంది. మహాభారతంలో పాండవులు, కౌరవుల మధ్య జరిగిన గొప్ప యుద్ధం ఇక్కడ జరిగినట్లు

Read More

వీళ్లు దేశముదుర్లు.. గోల్డ్కు వెండి పూత పూసి తీసుకొస్తూ దొరికిపోయారు

ఢిల్లీ : పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అని ఊరికే అనలేదు పెద్దలు. అక్రమంగా డబ్బు సంపాదించేందుకు కొంతమంది ఎన్ని అడ్డదారులైన తొక్కుతున్నారు. సొసైటీలో లగ

Read More

ఆర్టికల్35 రద్దుతో వారి ప్రాథమిక హక్కులను లాగేసుకుంది: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : భారత రాజ్యంగంలోని ఆర్టికల్‌ 35ఏ జమ్మూకశ్మీర్‌లో నివసించని పౌరుల ప్రాథమిక హక్కులను లాగేసుకుందని సుప్రీంకోర్టు చెప్పింది. ఆర్టికల

Read More

ఒలింపిక్స్​లో దొంగ ఓట్ల పోటీ ఉంటే చంద్రబాబే విజేత

న్యూఢిల్లీ, వెలుగు: ఒలింపిక్స్​లో దొంగఓట్ల నమోదు పోటీ ఉంటే చంద్రబాబు విజేత అవుతారని వైఎస్సార్​సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. దొంగ ఓట్ల నమోదుల

Read More

‘గౌరవెల్లి’కి పర్యావరణ పర్మిషన్లు.. ఇంకెప్పుడు తీసుకుంటరు?

రాష్ట్ర సర్కార్​పై మరోసారి ఎన్జీటీ ఆగ్రహం అనుమతులు వచ్చేదాకా పనులు చేయొద్దని ఆర్డర్​ హుస్నాబాద్, వెలుగు: పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే గౌర

Read More