
దేశం
తెలంగాణలో మూడు అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ
తెలంగాణలో మూడు రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని మోదీ. అమృత్ భారత్ స్కీంలో భాగంగా అభివృద్ధి పరిచిన వరంగల్, కరీంనగర్, బేగంపేట్ రైల్వే
Read Moreఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి
బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. పిడియా అటవీ ప్ర
Read Moreఉగ్రవాదులతో జ్యోతి మల్హోత్రాకు సంబంధం లేదు: పోలీసుల కీలక ప్రకటన
హర్యానా: పాకిస్తాన్కు స్పై ఏజెంట్గా పనిచేసిందనే ఆరోపణలతో అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఆమెకు
Read Moreగవర్నర్ల ద్వారా రాష్ట్రాల గొంతు నొక్కుతోంది.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల ద్వారా రాష్ట్రాల గొంతు నొక్కుతున్నదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. &ls
Read Moreనేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో సోనియా, రాహుల్కు రూ. 142 కోట్ల లబ్ధి.. ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఈడీ వాదనలు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వ్యవహారం లో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీ అనుచితంగా రూ. 142 కోట్ల లబ్ధి పొందారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
Read Moreలోకల్ లాంగ్వేజ్ను బ్యాంకు ఉద్యోగులు గౌరవించాలి : సీఎం సిద్ధరామయ్య
కస్టమర్తోమేనేజర్ ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదు: సిద్ధరామయ్య బెంగళూరు: కర్నాటక ఎస్బీఐలో నెలకొన్న కన్నడ వివాదంపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధర
Read Moreగాజా హాస్పిటల్పై ఇజ్రాయెల్ అటాక్.. 45 మంది పాలస్తీనీయులు మృతి
గాజా స్ట్రిప్: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక హాస్పిటల్ లక్ష్యంగా జరిపిన అటాక్లో.. 45 మంది పాలస్తీనీయులు చనిపోయా
Read Moreఅమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య
వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ గుప్తా (30) దారుణ హత్యకు గురయ్యాడు. టెక్సాస్ లోని ఆస్టిన్లో ఓ పబ
Read Moreకన్నడ రైటర్కు అంతర్జాతీయ గుర్తింపు.. ‘హార్ట్ ల్యాంప్’ షార్ట్ స్టోరీకి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్
లండన్: ప్రముఖ కన్నడ రచయిత్రి, యాక్టివిస్ట్, అడ్వకేట్ బాను ముస్తాక్కు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్
Read Moreపూజా ఖేడ్కర్కు ఊరట.. ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ: చీటింగ్, ఓబీసీ, వికలాంగుల కోటా ప్రయోజనాలను దుర్వినియోగం చేశారంటూ ఐఏఎస్ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించ
Read Moreవక్ఫ్ అనేది చారిటీ మాత్రమే .. ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదన్న కేంద్రం
అందుకే వక్ఫ్ బోర్డుల్లో నాన్ ముస్లింలు ఉండొచ్చు వక్ఫ్ సవరణ చట్టంపై కేసులో సుప్రీంలో కేంద్రం వాదనలు వక్ఫ్ బై యూజర్ అనేది ప్రాథమిక హక్కు
Read Moreచత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. నంబాల కేశవరావు సహా 27 మంది మృతి
అబూజ్మడ్ అడవుల్లో 72 గంటలపాటు కొనసాగిన ఆపరేషన్ మావోయిస్ట్ పొలిట్ బ్యూరోమీటింగ్పై బలగాల మెరుపుదాడి కేశవరావు సహా 27 మంది నక్సల్స్ చనిపోయినట్
Read Moreవిమానం ముక్కు పగిలింది.. 227 మందికి గుండె ఆగినంత పనైంది.. అసలేం జరిగిందంటే..
శ్రీనగర్: ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళుతున్న ఇండిగో విమానంలో( IndiGo flight 6E 2142) ప్రయాణికులకు అత్యంత భయానక అనుభవం ఎదురైంది. విమానం గాల్లో ఉండగా ఉన్నట
Read More