
దేశం
కోటాలో ఏం జరుగుతోంది..? స్టూడెంట్ల ఆత్మహత్యలపై రాజస్థాన్ సర్కార్ను నిలదీసిన సుప్రీం
న్యూఢిల్లీ: కోటాలో స్టూడెంట్ల వరుస ఆత్మహత్యలపై రాజస్థాన్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోటాలోనే స్టూడెంట్లు ఎందుకు ఆత్మహత్యలు చేస
Read Moreబెట్టింగ్.. సమాజ వికృత చర్య : సుప్రీం
స్వచ్ఛందంగా బెట్టింగ్లో పాల్గొనకుండా ఆపలేం: సుప్రీం కేఏ పాల్ పిటిషన్పై విచారణ.. కేంద్రానికి నోటీసులు న్యూఢిల్లీ, వెలుగు: బెట్టింగ్.. సమాజ
Read Moreమరోసారి నీచ బుద్ధి ప్రదర్శించి పాక్: 220 మంది ప్రమాదంలో ఉన్నా విమానానికి పర్మిషనియ్యలే
న్యూఢిల్లీ: ప్రయాణికులతో ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పిన సంగతి త
Read Moreకేంద్రానికి ఆర్బీఐ డివిడెండ్ రూ.2.69 లక్షల కోట్లు
ముంబై: ఈ సంవత్సరం మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రానికి రికార్డు స్థాయిలో రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్&
Read Moreఐఫోన్లు భారత్ లో తయారు చేస్తే.. ఆపిల్పై 25% టారిఫ్ వేస్తం
న్యూఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్&
Read Moreపోక్సో చట్టం కింద దోషిగా తేలినా.. క్షమించిన సుప్రీంకోర్టు
మేజర్ అయ్యాక దోషిని పెండ్లి చేసుకున్న బాధితురాలు ప్రస్తుతం ఆమె భర్త, బిడ్డతో సంతోషంగా ఉన్నట్టు కమిటీ నివేదిక ప్రత్యేక కేసుగా పరిగణి
Read MoreEPFOలో కొత్తగా7.54 లక్షల మంది సభ్యులు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొత్తగా చేరిన సభ్యుల వివరాలను వెల్లడించింది. 2025 మార్చిలో మొత్తం 7.54 లక్షల మంది సభ్యులు చేరినట్లు త
Read MoreiPhone News: ఇండియాలో ఐఫోన్స్ తయారు చేస్తే 25 శాతం సుంకం కట్టాల్సిందే: ఆపిల్కి ట్రంప్ వార్నింగ్
Trump warns Apple: ఇటీవల కొన్ని రోజుల కిందట అమెరికా అధ్యక్షుడు ఖతార్ పర్యటనలో ఉన్నప్పుడు దోహాలో మాట్లాడుతూ ఆపిల్ తన ఐఫోన్ల తయారీని ఇండియాలో విస్తరించట
Read Moreమైసూర్ పాక్ అనొద్దు..ఇప్పుడు మైసూర్ శ్రీ..జైపూర్ అన్ని స్వీట్ షాపుల్లో ఇవే బోర్డులు..ఎందుకో తెలుసా?
ఇకపై మైసూర్ పాక్ను అలా పిలవొద్దు..మైసూర్ శ్రీ అని పిలవాలి..జైపూర్లో స్వీట్ షాపుల్లో మొత్తం ఇదే బోర్డులు..మైసూర్ పాక్ ఒక్కటే కాదు.. పాక్ అనే పద
Read Moreకోట్లు పోసి కొన్న అపార్మెంట్స్.. వర్షం దెబ్బకు ఊడిపడ్డ కిటికీలు.. ఇవి ఇళ్లా లేక పేకమేడలా!
ఇవాళ రేపు పట్టణాల్లో జాగ కరువైపోయింది. ఉన్న కాస్త స్థలంలో 50 నుంచి 60 అంతస్థుల మేడలు పుట్టుకొస్తున్నాయి. ఇక చేసేది లేక స్థోమత లేకున్నా బ్యాంక్ లోన్స్
Read Moreమహారాష్ట్ర: గడ్చిరోలి జిల్లాలో ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులకు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు హతమయ్
Read Moreవిమాన ప్రయాణికులకు అలర్ట్.. ఆ ఎయిర్పోర్టుల్లో ఫోటోలు, వీడియోలు తీసుడు నిషేధించిన DGCA
DGCA Alert: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వం దేశంలోని కీలకమైన వైమానిక స్థావరాలు, ఎయిర్ పోర్టులు, మిలిటరీ స్థావరాల రక్షణపై ప్రత్యేక దృష్టిని కొనసా
Read Moreకర్ణాటక హనగల్ గ్యాంగ్రేప్ కేసు..బెయిల్ తర్వాత నిందితుల ఊరేగింపు..మండిపడుతున్న జనం
గ్యాంగ్ రేప్లో నిందితులు..ఇంకా కేసు ముగియలేదు..బెయిల్ పై మాత్రమే వచ్చారు..అయినా ఏదో ఘనకార్యం సాధించినట్టు సంబరాలు.. కార్లు, బైకులతో ఊరేగింపు..గతేడాది
Read More