
దేశం
ఐదేళ్ల తర్వాత కైలాస మానస సరోవర యాత్ర స్టార్ట్.. ఎలా వెళ్లాలంటే..
కైలాస మానస సరోవర యాత్రను ఈ ఏడాది (2025) కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించనుంది. కరోనా తరువాత ఆగిపోయిన ఈ యాత్ర ఈఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు ఉంటుందని
Read More24 గంటల్లో ఇండియా వదిలి వెళ్లిపోవాలి.. పాక్ హైకమిషన్ ఉద్యోగికి భారత్ ఆదేశాలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉన్న పాక్ హైకమిషన్ కార్యాలయంలోని పాక్ ఉద్యోగిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.
Read Moreరైల్వే బ్రిడ్జి కింద అనుమానాస్పదంగా సూట్ కేస్.. తెరిచి చూసి షాకైన పోలీసులు !
బెంగళూరు నగర శివారులో దారుణం జరిగింది. సుమారు 10 ఏళ్ల వయసున్న బాలిక మృతదేహం రైల్వే ట్రాక్స్ పక్కన పడి ఉన్న ఒక సూట్ కేస్లో లభ్యమైంది. దక్షిణ బెంగళూరు
Read Moreడైలీ మెట్రో రైళ్లలో జర్నీ చేస్తున్నారా..? షాకింగ్ నిజం బయటకి.. ఏమనాలి ఇలాంటోళ్లని..!
బెంగళూరు: మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళలు, యువతులు ఒకింత అప్రమత్తంగా ఉండండి. మీ కళ్లు గప్పి.. మీకు తెలియకుండానే మీ ఫొటోలను తీసి ఇన్ స్టాగ్రాంలో ప
Read MoreSBI బ్రాంచ్ మేనేజర్ వీడియో వైరల్.. దెబ్బకు చేతికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ !
బెంగళూరు: కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగిని వ్యవహార శైలి వివాదానికి దారి తీసింది. బ్యాంకుకు వచ్చిన ఒక కస్టమర్తో ఆమె ప్రవర్తిం
Read Moreవక్ఫ్ ఒక ట్రస్ట్.. ముస్లిం మతంలో భాగం కాదు : సుప్రీంలో కేంద్రం
వక్ఫ్ సరికొత్త చట్టంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించి.. ప్రభుత్వం తన వాదనలను వినిపించింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్ లో కీ
Read Moreమాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్కు సుప్రీం కోర్టులో ఊరట
న్యూఢిల్లీ: డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసిన కేసులో మాజీ ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. సుప్రీం కోర్టు బుధవారం ఆమెకు
Read Moreఆపరేషన్ సిందూర్కు వ్యతిరేకంగా పోస్టు కేసులో.. అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్కు సుప్రీం కోర్టు బెయిల్
ఆపరేషన్ సిందూర్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో.. అశోక యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్ముదాబాద్
Read MoreStock Market: భారత మార్కెట్లలో ట్రిగరైన కల్లోలం.. ఫ్యూచర్ రివీల్.. ఇన్వెస్టర్లకు ఇక దేవుడే దిక్కు!
భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు నిన్నటి నష్టాల నుంచి తేరుకుని భారీ లాభాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో మూడు రోజులుగా స్టాక్ మార్కెట్లలో కొనసాగు
Read Moreనేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా, రాహుల్ గాంధీ రూ.142 కోట్లు వాడుకున్నారు.. ED సంచలన ఆరోపణ
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసులో నిందితులుగా
Read Moreఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్.. 26 మంది మావోయిస్టులు మృతి..
ఛత్తీస్ ఘడ్ లో మరోసారి మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. తుపాకుల మోతతో అడవులు ఉలిక్కిపడ్డాయి. మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ లో భాగంగా
Read Moreఇది మామూలు విధ్వంసం కాదు.. ఒకేసారి 50 బుల్డోజర్లతో.. ఒక్కరోజులోనే 8500 ఇండ్లు నేలమట్టం
ఆక్రమణలపై హైదరాబాద్ లో హైడ్రా దూకుడు ఎలా ఉంటుందో.. అంతకు మించిన యాక్షన్ గుజరాత్ లో జరిగింది. ఒకేసారి 50 బుల్డోజర్లు.. వరుసగా.. క్యూలో వెళ్తుంటే.
Read Moreపాకిస్థాన్ ఏజెంట్స్ ని కలిసింది నిజమే... జ్యోతి మల్హోత్రా ఒప్పేసుకుంది.. !
స్పై యూట్యూబర్ జ్యోతి మాలోహోత్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో సంబంధాలున్నాయని ఒప్పు
Read More