దేశం

Bengaluru Rains: బెంగళూరు వరదల్లో 5 మంది మృతి.. జల దిగ్బంధంతో రోడ్లపై బోట్ల ప్రయాణం..

Bengaluru Rain Deaths: కొన్ని గంటల్లో భారీగా కురిసిన వాన బెంగళూరు నగరాన్ని జలదిగ్భందం చేసింది. దీంతో నగరంలో ఏ వీధిలో చూసినా నీటితో నిండిపోయాయి. దీంతో

Read More

Bengaluru: మీ వల్లే నాకు ఇన్ని రోగాలు.. నష్టపరిహారం రూ.50 లక్షలు ఇవ్వాలంటూ కార్పొరేషన్ కు లీగల్ నోటీస్

Bengaluru News: పేరుకే ఇండియన్ సిలికాన్ వ్యాలీ. కానీ ప్రజల అవసరాలకు అనువైన రోడ్లు, డ్రైనేజీలు, రవాణా వ్యవస్థలు మాత్రం దారుణంగా ఉంటాయి బెంగళూరు నగరంలో.

Read More

మూడు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు : కేరళలో ఓ వ్యక్తి మృతి

ఆసియా దేశాలను వణికిస్తున్న కరోనా.. ఇప్పుడు భారతదేశానికి ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటి వరకు చాపకింద నీరులా ఉన్న కేసుల సంఖ్య.. క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. మన

Read More

గాజా సిటీ మొత్తాన్ని స్వాధీనం చేస్కుంటం: ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన

గాజా సిటీ: గాజా సిటీ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్‌‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌‌ నెతన్యాహు వెల్లడించారు. దౌత్యపరమైన

Read More

గోల్డెన్‌‌ టెంపుల్‌‌ మీద ఒక్క గీత పడనియ్యలే.. గాల్లోనే పేల్చేశాం: ఇండియన్ ఆర్మీ

న్యూఢిల్లీ: అమృత్‌‌సర్‌‌‌‌లోని స్వర్ణ దేవాలయంపై పాకిస్తాన్‌‌ చేసిన డ్రోన్లు, మిసైళ్ల దాడిని మన ఆర్మీ, ఎయిర్&zw

Read More

శాశ్వత సీజ్ ఫైర్ కోసం కృషి చేస్తం: భారత్​, పాక్ ఘర్షణపై చైనా కామెంట్

బీజింగ్: భారత్, పాకిస్తాన్​ మధ్య శాశ్వత కాల్పుల విరమణ కోసం తాము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చైనా ప్రకటించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితు

Read More

క్షమాపణ కోరడం ఇలాగేనా..? కర్నల్ సోఫియాపై కామెంట్లు చేసిన విజయ్ షాపై సుప్రీం ఫైర్

న్యూఢిల్లీ: ఆర్మీ ఆఫీసర్ కర్నల్ సోఫియా ఖురేషిపై వివాదాస్పద కామెంట్లు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింద

Read More

అణ్వాయుధ బెదిరింపులు రాలేదు: పార్లమెంటరీ కమిటీకి మిస్రీ వివరణ

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్‎తో నెలకొన్న ఘర్షణ సమయంలో అణ్వాయుధ దాడికి సంబంధించి ఎలాంటి సంకేతాలు అందలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి

Read More

ఆయన మౌనం దేశానికే చేటు.. దేశానికి నిజం తెలియాలని మళ్లీ మళ్లీ అడుగుతున్నా: రాహుల్​

న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‎పై కాంగ్రెస్​ఎంపీ, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ విమర్శలపర్వం కొనసాగిస్తున్నారు. జైశంకర్​ మౌనం దేశ

Read More

సంభాల్ మసీదులో సర్వే కొనసాగించండి: అలహాబాద్ హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‎లోని సంభాల్‎లో షామీ జామా మసీదు, హరిహర ఆలయ వివాదంలో సంభాల్ సివిల్ కోర్టు ఇచ్చిన సర్వే ఆదేశాలను సవాలు చేస్తూ మసీదు మేనే

Read More

ఇండియా ఏమైనా ధర్మసత్రమా? శరణార్థులు అందరికీ ఆశ్రయం ఇవ్వాలా?:సుప్రీంకోర్టు

ఇండియా ఏమైనా ధర్మసత్రమా? శరణార్థులు అందరికీ ఆశ్రయం ఇవ్వాలా?: సుప్రీంకోర్టు ఇప్పటికే 140 కోట్ల మందితో సతమతమవుతున్నామని కామెంట్​ దేశంలో ఉండేందు

Read More

సెలవుపెట్టి బెంగళూరు సాఫ్ట్వేర్ ఆత్మహత్య..పనిఒత్తిడిపై సోషల్ మీడియాలో రచ్చ

విశ్రాంతి లేకుండా పనిచేయడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటనే సాక్ష్యం. టాలెంట్, వర్క్ స్కిల్స్ఉన్న ఉద్యోగులు కూడా పనిఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడటం.. పని ఒ

Read More

అమెరికాకు సంబంధమే లేదు.. కాల్పుల విరమణ ఒప్పందంపై విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ: పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా మధ్యవర్తిత్వం లేదని భారత విదేశాంగ శాఖ కుండబద్ధలు కొట్టింది. ఇదే విషయాన్ని ప

Read More