దేశం
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం..ఎంపీలకు మోడీ దిశా నిర్దేశం
ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జే
Read More2 కి.మీ. రైల్వే ట్రాక్ను ఎత్తుకెళ్లిన దొంగలు
బీహార్.. వెరైటీ దొంగతనాలకు అడ్డాగా మారుతోంది. ఇటీవలె రైలు ఇంజిన్, సెల్ టవర్లు, వాడుకలో లేని బ్రిడ్జిని ఎత్తుకెళ్లిన దొంగలు.. తాజాగా రైలు పట్టాలు ఎత్తు
Read MoreEarthquake: టర్కీ, సిరియాలో పెరుగుతున్న మృతుల సంఖ్య
యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసేలా టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇరు దేశాల్లో మృతుల సంఖ్య ఇప్పటి వరకు
Read Moreనేను హిందూ వ్యతిరేకిని కాదు.. హిందుత్వ వ్యతిరేకిని : సిద్ధరామయ్య
కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను హిందూ వ్యతిరేకిని కాదని, హిందుత్వ వ్యతిరేకిని అని అన్నారు. హిందుత్వం హింసను, హత్యలను,
Read Moreఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ ప్లాంట్ ప్రారంభం
బెంగళూరు : దేశ రక్షణలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) కీలక పాత్ర పోషిస్తున్నదని ప్రధాని మోడీ అన్నారు. హెచ్ఏఎల్ హెలికాప్టర్ మాన్యుఫాక
Read Moreకేంద్రం సహకరించకున్నా అభివృద్ధిలో దూసుకెళ్తున్నం : నామా
దేశ సమస్యలపై పార్లమెంట్లో చర్చ జరగడంలేదని బీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వర రావు అన్నారు. అదానీ ఇష్యూపై లోక్సభలో మంగళవారం కూడా చర్చకు పట్టుబడతా
Read Moreఆమె పట్టుదల నాకు స్ఫూర్తినిచ్చింది : ఆనంద్ మహీంద్రా
ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక స్పూర్తిదాయక విశేషాలను పంచుకుంటూ
Read Moreమోడీ ఫ్రెండ్ అయినందుకే చర్చ జరగనిస్తలేరు : కేకే
అదానీ షేర్ల ఇష్యూ పార్లమెంట్ను కుదిపేస్తోంది. ఈ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబడుతుంటే.. కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు కేంద్ర
Read Moreసుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఐదుగురు ప్రమాణం
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఐదుగురి జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ
Read Moreదేశ్ కీ నేత అంటూ డబ్బా కొట్టుకుంటున్నారు:కిషన్ రెడ్డి
సీఎం కేసీఆర్ అబద్దాల కోరు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు..కేసీఆర్ ప్రభుత్వం అబద్దాల మీదనే నడుస్తోందని మండిపడ్డారు
Read Moreఆప్, బీజేపీ మధ్య లొల్లి...ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. మేయర్ ఎన్నిక కోసం సభ్యులంతా సమావేశమవగా..నామినేటెడ్ సభ్యులకు ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుక
Read Moreబస్సు డ్రైవర్కు గుండెపోటు..స్టీరింగ్ పట్టిన చిన్నారి
గుజరాత్ లోని రాజ్కోట్లో ఓ చిన్నారి చేసిన సాహసం ఎంతోమంది విద్యార్ధుల ప్రాణాలు కాపాడింది. స్కూల్ బస్ డ్రైవర్ కు ఒక్కసారిగా గుండెపోటు ర
Read MoreGrammy Awards2023: మూడో గ్రామీ అవార్డు గెలుచుకున్న రిక్కీ కేజ్
బెంగళూరుకు చెందిన ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ కు మూడోసారి గ్రామీ అవార్డు దక్కింది. తన లేటెస్ట్ ఆల్బమ్ డివైన్ టైడ్స్ కు ఈ అవార్డ్ లభించింది. ప్
Read More












