దేశం
ఆశారాం బాపూని దోషిగా తేల్చిన కోర్టు
ఆశారాం బాపూకు గుజరాత్లోని గాంధీనగర్ కోర్టు షాకిచ్చింది. అఘాయిత్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారాం బాపూని గాంధీనగర్ కోర్టు దోషిగా తేల్చింది.
Read Moreచావనైనా చస్తా గానీ బీజేపీతో చేతులు కలపను : నితీష్ కుమార్
బిహార్ సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చావనైనా చస్తా గానీ మరోసారి బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ద్రోహం చేసే అలవ
Read More9 లక్షలకు పైగా వాహనాలను స్క్రాప్కు పంపనున్నాం: నితిన్ గడ్కరీ
15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 9 లక్షలకు పైగా వాహనాలను.. ఏప్రిల్ 1 నుంచి రద్దు చేయనున్నట్లు క
Read Moreతారకరత్న సొంతంగానే ఊపిరి పీల్చుకుంటుండు: నందమూరి రామకృష్ణ
తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని..అవయవాలన్నీ చికిత్సకు స్పందిస్తున్నాయని నందమూరి రామకృష్ణ అన్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్
Read Moreకాశ్మీర్లో ఆకట్టుకుంటున్న మంచు అందాలు
ఉత్తరాది రాష్ట్రాలను మంచు దుప్పటి కమ్మేసింది. జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్
Read Moreమన సమస్యలు పట్టవ్ కానీ..ఆంధ్రాలో పోటీ చేస్తరంట : కోదండరాం
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మౌన దీక్ష చేశారు. విభజన హామీలు, కృష్ణానదీ జలాల సమస్యపై 150 మందితో గంటపాటు ఈ
Read Moreచిన్నపిల్లల్లా ఆడుకున్న రాహుల్, ప్రియాంక
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా చిన్నపిల్లలైపోయారు. భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో ఇద్దరు స్నోబాల్స్ విసురుతూ సరదాగా
Read Moreకేసీఆర్ పిలిచిండు.. బిజీ షెడ్యూల్ వల్ల పోతలేను : నితీష్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం ఫిబ్రవరి 17న ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హే
Read Moreమోడీపై బీబీసీ డ్యాక్యుమెంటరీ.. ఫిబ్రవరి 6న విచారణ
ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని బ్యాన్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు పరిశీలించింది. అన
Read Moreసింగర్ కైలాష్ ఖేర్కు చేదు అనుభవం.. బాటిల్ విసిరిన యువకులు
కర్ణాటకలో సింగర్ కైలాష్ ఖేర్కు చేదు అనుభవం ఎదురైంది. హంపీలో ఆయనపై పలువురు యువకులు దాడికి పాల్పడ్డారు. హంపీ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సంగీత కచేరిల
Read Moreరాహుల్ గాంధీ యాత్ర ముగింపు సభకు అంతరాయం !
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది. మొత్తం 145 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ 3,
Read Moreఉమెన్స్ వరల్డ్ కప్ విజేతలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
అండర్ 19 ఉమెన్స్ టీ 20 వరల్డ్ కప్ క్రికెట్ లో క్రీడాకారిణుల విజయం దేశం గర్వించేలా చేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. అండర్ 19 మహి
Read More300 కేజీల ఆపిల్స్ దండతో నారా లోకేష్ కు ఘన స్వాగతం
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోకి చేరుకుంది. వీకోట మండలం అన్నవరం
Read More












