దేశం

రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో ఢిల్లీ అనెక్స్ భవనంలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది.. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్

Read More

ద్రౌపదిముర్మును విగ్రహంతో పోల్చడంపై వివాదం

కలకలం సృష్టించిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై తేజస్వి కామెంట్స్ న్యూఢిల్లీ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ఆర్జేడీ నేత తేజస్వీ యా

Read More

వ్యాక్సిన్ డ్రైవ్‌‌లో భారత్ మరో ఘనత

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కంటిన్యూ అవుతోంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. వైరస్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ పంపిణీ జోర

Read More

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం

షార్జా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానం పాకిస్తాన్ లోని కరాచీ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది.  విమానంలో  

Read More

పెరుగుతున్న కరోనా కేసులు

భారతదేశంలో కరోనా వైరస్ పీడ విరగడం కావడం లేదు. ఎక్కువ కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. మరోసారి వైరస్ భూతం విరుచుకపడుతుందా ? అనే అనుమా

Read More

జైళ్లలో 80% మంది విచారణ ఖైదీలే

జైపూర్: దేశంలోని జైళ్లలో ఎక్కువ మంది అండర్ ట్రయల్ ఖైదీలే ఉన్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 6.10 లక్షల మంది జ

Read More

రేపట్నుంచే పార్లమెంట్​ సమావేశాలు

సభ సజావుగా సాగేందుకు సహకరించండి: స్పీకర్ బిర్లా న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియతో రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున

Read More

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బెంగాల్ గవర్నర్

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న సస్పెన్స్కు తెరపడింది. వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ను ఎంపిక చేసింది. బీజేపీ పా

Read More

ఒక్కరోజే మోడీతో భేటీ అయిన నలుగురు గవర్నర్లు

ఈ రోజు(శ‌నివారం )  నాలుగు రాష్ట్రల గవర్నర్లు ప్రధాని  మోడీతో భేటీ అయ్యారు. ముందుగా ఉత్తరప్రదేశ్‌లోని జలాన్‌కు వెళ్లిన మోడీ అక

Read More

తమిళనాడు మాజీ సీఎంకు కరోనా పాజిటివ్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే నేత పన్నీర్‌ సెల్వంకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీనితో ఆయన చెన్నెలోని  ఎంజీఎం ఆసుపత్రిలో చేరా

Read More

మమత ‘ఆదివాసీ వ్యతిరేకి’ అంటూ బీజేపీ పోస్టర్లు

కోల్‌కతా : తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘ఆదివాసీ వ్యతిరేకి’ అంటూ బీజేపీ పార్టీ పో

Read More

రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదు

జులై 18న జరగబోయే రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదని, రెండు సిద్ధాంతాల మధ్య పోటీ అని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు

Read More

మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం

పంజాబ్‌లోని భటిండా జిల్లాలోని రామమండి పట్టణంలోని గాంధీ పార్క్ లో ఏర్పాటు చేసిన 3 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు

Read More