దేశం
ఢిల్లీలో గోడకూలి నలుగురు దుర్మరణం
దేశ రాజధాని ఢిల్లీలో విషాదం నెలకొంది. అలీపూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ గోదాముకు చెందిన గోడ శుక్రవారం (జులై 15న) కుప్పకూలింది. విషయం తెలియగానే వెంటన
Read Moreమహ్మద్ జుబేర్ మరో కేసులో బెయిల్
ఆల్ట్న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్ మరో కేసులో బెయిల్ లభించింది. ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ట్వీట్ చేశాడన్న కేసులో ఢిల్లీ
Read Moreరాజ్ఠాక్రేతో డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ భేటీ
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ఠాక్రేను ముంబైలోని ఆయన నివాసంలో కలిశారు. దాదాపు గంట
Read Moreగుజరాత్: భారీ వర్షాలకు 27 రాష్ట్ర హైవేల మూసివేత
ఈనెల 7 నుంచి కురుస్తున్న వర్షాలకు 43కు చేరిన మృతుల సంఖ్య ముంబయి -అహ్మదాబాద్ హైవేను ముంచెత్తిన భారీ వరద అహ్మదాబాద్: భారీ వర్షాలు గుజరాత్ రాష్
Read Moreస్టాలిన్ హెల్త్ బులిటెన్ విడుదల
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కావేరీ హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. కొవిడ్ ట్రీట్
Read Moreమంకీపాక్స్పై కేంద్రం గైడ్ లైన్స్
దేశంలో మంకీపాక్స్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ..కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గైడ్ లైన్స్ విడుదల చేసింది. దేశీ ప్రయాణికుల పట్ల అప్ర
Read Moreమహారాష్ట్రలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
భారీ వర్షాలు మహారాష్ట్రను వణికిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రవాహానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. మహారాష్ట్ర గడ్చిరోలి జ
Read Moreటీచర్ బదిలీపై విద్యార్థుల కన్నీటి పర్యంతం
మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. తల్లిదండ్రులు జన్మనిస్తే..గురువులు ఆ జన్మను సార్థకం చేసుకోవడానికి అవసరమైన దారులు వేస్తారు. జీవితంలో జ
Read Moreదేశంలోనే ఐఐటీ మద్రాస్ నంబర్ 1
దేశంలోని అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ మరోసారి టాప్ ప్లేస్ ను దక్కించుకుంది. దాని తర్వాతి స్థానంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టి
Read Moreఅసోం, ఈశాన్య రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
మొన్నటి వరకు వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన అసోం, ఈశాన్య ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరి
Read Moreకొత్త రూల్.. పార్లమెంట్ లో ధర్నాలు, నిరసనలు నిషేధం
పార్లమెంట్ సమావేశాలో నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్లో ధర్నాలు, దీక్షలు, నిరసనలకు అనుమతి లేదంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మ
Read Moreటెట్రా ప్యాక్ పెరుగు, లస్సీపై జులై 18నుంచి 5శాతం జీఎస్టీ
నిత్యం పెరుగుతున్న గ్యాస్, పెట్రోలు, డిజిల్ తో పాటు నిత్యావసరాల ధరలు సైతం పెరుగుతుండడంతో సామాన్యునికి భారంగా మారింది. దీనికి తోడు కొత్తగా మరికొన్ని వస
Read Moreమంగళసూత్రం తీసేయడమంటే భర్తను మానసికంగా హింసించడమే..
భర్త నుంచి విడిపోయిన భార్య తన మెడలోని మంగళసూత్రాన్ని తీసేయడమంటే.. భర్తను మానసిక క్షోభకు గురిచేసినట్టేనని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. భర్తను ఈ వి
Read More












