దేశం

ఏం జరుగుతోంది: ఛత్తీస్‌గఢ్‌లో వింత వ్యాధితో 13 మంది మృతి.. ప్రతి ఇంట్లో ఒకరు బాధితులే..

ఛత్తీస్ గఢ్ లో వింత వ్యాధి కలకలం రేపుతోంది.. ఈ అంతుచిక్కని వ్యాధితో ఇప్పటికే 13 మంది మృతి చెందగా 80 మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. మళ్ళీ కరోనా రోజులన

Read More

మరో ఇద్దరు భారతీయులను ఉరి తీసిన దుబాయ్ : లిస్టులో మరో 25 మంది

UAE.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మరో ఇద్దరు భారతీయులను ఉరి తీసింది అక్కడి ప్రభుత్వం. 2025, మార్చి 5వ తేదీ ఈ ఉరిశిక్షను అమలు చేసింది. వీళ్లిద్దరూ భారతీ

Read More

సింగర్తో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వివాహం

బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఓ ఇంటివాడయ్యారు. తమిళనాడుకు చెందిన సింగర్, భరతనాట్యం కళాకారిణితో వివాహం చేసుకున్నారు. గురువారం (మార్చి 6) బెంగళూరు కనకపుర రో

Read More

కేదార్​నాథ్​లో రెండు రోప్​వేలు.. ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినకేంద్ర కేబినెట్

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్​లోని సోన్ ప్రయాగ్ – కేదార్ నాథ్, గోవింద్​ఘాట్ – హేమకుండ్ రోప్ వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప

Read More

ఎలక్షన్ తర్వాత నితీశ్ ​పార్టీ మారుతడు.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

బెట్టియ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ ​కుమార్  ఎన్డీయే కూటమితో కలిసి ఉమ్మడిగానే బరిలోకి దిగుతారు కానీ ఫలితాలు వెలువడ్డాక ఆయన పార్టీ మార

Read More

నా కూతురు ఇలాచేస్తుందనుకోలే.. నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్పై కర్నాటక డీజీపీ రెస్పాన్స్

బెంగళూరు: కన్నడ యాక్టర్ రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్​ ఘటనపై ఆమె తండ్రి, కర్నాటక డీజీపీ రామచంద్రారావు స్పందించారు. ఈ విషయం మీడియా ద్వారా తెలియగానే షాకయ

Read More

మహిళలు బంగారాన్ని తాకట్టు పెట్టేలా చేశారు.. ప్రధాని మోదీపై ఖర్గే విమర్శలు

న్యూఢిల్లీ: లోక్​సభ ఎన్నికల ప్రచారంలో మహిళల మంగళ సూత్రాలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు.

Read More

గేట్ వే ఆఫ్ రాయలసీమగా బనకచర్ల..సముద్రంలోకి వృథాగా పోయే  నీటినే తీస్కుంటాం: చంద్రబాబు

లింక్ ప్రాజెక్టులో ఇతర రాష్ట్రాల ప్రమేయం, పాత్ర లేదు  డీలిమిటేషన్ వచ్చినప్పుడు చూద్దామన్న ఏపీ సీఎం  ఢిల్లీలో కేంద్ర మంత్రులు అమిత్ షా

Read More

వేలంలో 5.5 మిలియన్​ డాలర్లు పలికిన పెయింటింగ్

లండన్: ఫేమస్ ​ఆర్టిస్ట్​ జాక్ వెట్రియానో గీసిన "ది సింగింగ్ బట్లర్" ను స్ఫూర్తిగా ఓ స్ట్రీట్ ​ఆర్టిస్ట్ బ్యాంక్సీ​గీసిన అరుదైన పెయింటింగ్ లం

Read More

జులై 3 నుంచి అమర్ నాథ్ యాత్ర

జమ్మూ: హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌‌‌‌‌‌‌‌ నాథ్‌‌‌‌‌‌‌‌

Read More

రైల్వే పోర్టర్ హక్కుల కోసం పోరాడుతా.. వారి డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తా: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: రైల్వే పోర్టర్ల హక్కుల కోసం పోరాడుతానని కాంగ్రెస్​అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ అన్నారు. వారి డిమాండ్లను ప్రభుత్వానికి తెలి

Read More

గడ్కరీతో కిషన్ రెడ్డి భేటీ : కిషన్ రెడ్డి

చర్చించిన అంశాలను వెల్లడించేందుకు నిరాకరణ  న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నా

Read More

1971 జనాభా లెక్కలతోనే డీలిమిటేషన్ చేపట్టాలి.. తమిళనాడులో అఖిలపక్షం తీర్మానం

వచ్చే 30 ఏండ్ల పాటు వాటినే ప్రాతిపదికగా తీసుకోవాలి బీజేపీ, ఎన్టీకే, తమిళ్ మానీలా కాంగ్రెస్ గైర్హాజరు దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతో జేఏసీ ఏర్పాటుక

Read More