దేశం

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తరహాలో ఈబీసీలకు చట్టం ..బిహార్‌‌‌‌ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటన

పాట్నా: బిహార్​లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ) కోసం కూడా ఓ ప్రత్యేక చట్టం తీ

Read More

నా రూమ్‌‌‌‌‌‌‌‌ కు వస్తే.. ఫారిన్‌‌‌‌‌‌‌‌ ట్రిప్ కు తీస్కెళ్తా

ఢిల్లీలో పీజీ విద్యార్థినులపై స్వామి చైతన్యానంద లైంగిక వేధింపులు న్యూఢిల్లీ: తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న స్వామి చైతన్యానంద సరస్వతిపై లైం

Read More

సెప్టెంబర్ 25 న ట్రంప్ ను కలవనున్న పాక్ ప్రధాని

    ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నం ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గురువారం అమెరికా అధ్యక్షుడు

Read More

నోబెల్ కావాలంటే గాజా యుద్ధం ఆపాలి ..ట్రంప్ కు మాక్రాన్ సూచన

న్యూయార్క్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నోబెల్ బహుమతిని గెలుచుకోవాలంటే ఆయన గాజాలో యుద్ధం ఆగేలా చేయాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్ర

Read More

జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో 4 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక

Read More

కన్నడ రచయిత భైరప్ప కన్నుమూత

బెంగళూరు: ప్రముఖ కన్నడ రచయిత ఎస్ఎల్ భైరప్ప (94) బుధవారం కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టుకు గురై ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ‘&lsquo

Read More

రష్యాతో మీ వ్యాపారం సంగతేంటి?..అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్పై చైనా ఫైర్

బీజింగ్: రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ, ఉక్రెయిన్ పై యుద్ధానికి ఇండియా, చైనా ఫండింగ్ చేస్తున్నాయన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కామెంట్లపై

Read More

రైల్వే ఉద్యోగులకు బోనస్.. నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్‌‌‌‌కు ఒక్కొకరికీ రూ.17 వేల 951

నాన్ గెజిటెడ్​ ఎంప్లాయిస్‌‌‌‌కు ఒక్కొకరికీ రూ.17,951 10.9 లక్షల మందికి ప్రయోజనం ఇందుకోసం రూ.1,886 కోట్లు కేటాయింపు 

Read More

సెంట్రల్ సహయోగ్ పోర్టల్‌లో చేరాల్సిందే..ఎలాన్ మస్క్ (X కార్ప్)పిటిషన్ ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు

కర్ణాటక హైకోర్టులో  ఎలాన్ మస్క్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఇండియాలో సోషల్ మీడియా కంటెంట్ నియంత్రణపై సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ కార్ప్ దాఖలు చేసి

Read More

సాయి పల్లవి, అనిరుధ్, ఎస్.జె. సూర్యకు అరుదైన గౌరవం.. 'కలైమామణి' అవార్డులు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం!

తమిళనాడులో  అత్యున్నత పౌర పురస్కారంగా భావించే 'కలైమామణి' (Kalaimamani Awards) అవార్డులను ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. గత మూడేళ్లుగా పె

Read More

IRCTC స్కాం: లాలూ ప్రసాద్ యాదవ్ కు రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు

ఢిల్లీ: ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 13న తుది తీర్పు ఇవ్వనున్నట

Read More

71 మంది మావోలు సరెండర్.. 30 మందిపై రూ.64 లక్షల రివార్డు

రాయ్పూర్: చత్తీస్గఢ్లో 71 మంది మావోయిస్టులు సరెండర్అయ్యారు. దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ వద్ద లొంగిపోయిన నక్సల్స్ లో  50 మంది పురుషులు, 21మంది

Read More

లద్దాఖ్ లో ఎందుకీ యువత నిరసనలు..? అశాంతి వెనక డిమాండ్లు ఏంటీ?

కేంద్ర పాలిత ప్రాంతం లడాఖ్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. లడాఖ్ ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు  చేయాలని యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. య

Read More