దేశం
అవును.. నేనే చంపేశా: పోలీసుల విచారణలో భర్త రాజాను చంపినట్లు ఒప్పుకున్న సోనమ్
భోపాల్: రాజా రఘువంశీ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్త రాజా రఘువంశీని తానే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో సోనమ్ ఒప్పుకుంది. రాజ
Read Moreబెంగళూరు తొక్కిసలాటకు బీసీసీఐ, ఆర్సీబీనే కారణం..అసలు పర్మిషన్ అడగలే: కర్నాటక ప్రభుత్వం
బెంగుళూర్: ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగుళూర్ లోని చినస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటకు బీసీసీఐ, ఆర్సీబీ ఫ్రాంఛైజ్ ప్రధాన కారణమని కర్నాక
Read Moreనా వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు ఇస్తా : శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ క్లారిటీ
తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు ఇస్తానని చెప్పారు. ఢిల్లీ పర్యటనల
Read Moreరైలు వస్తుంది నాన్నా అని అరుస్తున్నా వదల్లేదు.. పోతూ పోతూ నలుగురు పిల్లలను పొట్టన పెట్టుకున్న తండ్రి..
నలుగురు చిన్న పిల్లలు.. అందరూ మగపిల్లలే. చిన్నోడికి మూడేళ్లు. పెద్దోడికి 9 ఏళ్లు. అందరికీ చిప్స్, కూల్ డ్రింక్స్ కొనిపించాడు తండ్రి. రైల్వే ట్రాక్ పై
Read Moreమెడలో దండేసి చెంప చెళ్లుమనిపించాడు.. పార్టీ అధ్యక్షుడిని కొట్టిన కార్యకర్త.. వీడియో వైరల్
నాయకులకు కార్యకర్తలే బలం. ఒక నాయకుడు బయల్దేరితే నానా హంగామా చేసి హైప్ చేస్తుంటారు ఫాలోవర్స్. అలా చేయించుకుంటేనే లీడర్లకు పరపతి కూడా. కానీ పార్టీ అధ్యక
Read Moreప్రధాని మోదీని కలవాలంటే.. సీఎం అయినా కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందే: పీఎంవో ఆదేశాలు !
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రధాని కార్యాలయం బీజేపీ నేతలకు, మంత్రులకు కీలక ఆదేశాలు చేసింది. ప్రధాని మోదీతో సమావే
Read MoreUPI News: కేంద్రం కొత్త ఆలోచన.. రూ.3వేలకు పైన యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు
Charges on UPI: ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వం యూపీఐ డిజిటల్ చెల్లింపులను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. అయితే దీనికింత అనుమతించబడిన మెుత్తం వరకు రోజూ
Read Moreగాలి జనార్దన్ రెడ్డికి బెయిల్.. సీబీఐ కోర్టు తీర్పుపై స్టే..
ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది. బుధవారం ( జూన్ 11 ) గాలి జనార్దన్ రెడ్డికి షరతులతో క
Read Moreకర్నాటకలో మళ్లీ కుల గణన 60 నుంచి 80 రోజుల్లోనే పూర్తి చేసేలా ప్రణాళికలు
కొన్ని వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిగణనలోకి నేడు స్టేట్ కేబినెట్ భేటీ.. కుల గణనపై కీలక నిర్ణయం బెంగళూరు: రాష్ట్రంలోని కొన్ని వర్గాల నుం
Read Moreడిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించండి: ప్రధాని నరేంద్ర మోదీకి ఖర్గే లేఖ
న్యూఢిల్లీ: లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు ప్రధానికి మంగళవా
Read Moreఢిల్లీ ద్వారకా సెక్టార్లో ఘోరం: తొమ్మిదో అంతస్తులో ఫైర్.. కిందికి దూకి ముగ్గురు మృతి
మృతుల్లో తండ్రి, కొడుకు, బిడ్డ ప్రాణాలతో బయటపడ్డ భార్య, మేనకోడలు న్యూఢిల్లీ: ఢిల్లీలో ఘోరం జరిగింది. అపార్ట్మెంట్&zw
Read Moreసామాజిక న్యాయమే రాహుల్ ఆలోచన..బీఆర్ఎస్ పదేండ్లు ప్రజలను పట్టించుకోలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి
అన్ని వర్గాలకు కాంగ్రెస్ న్యాయం చేస్తున్నది ప్రజాపాలనలో జనం సంతోషంగా ఉన్నారని వెల్లడి ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు 
Read Moreరాజస్థాన్లో విషాదం: నదిలో మునిగి 8 మంది దుర్మరణం
జైపూర్: ఈత సరదా 8 మంది ప్రాణాలను బలిగొంది. విహారయాత్ర కోసం వచ్చిన వారు నదిలో మునిగి చనిపోయారు. ఈ విషాదకర ఘటన రాజస్థాన్ లోని టోంక్ జిల్లాలో మంగళవ
Read More












