దేశం

రాహుల్ క్షమాపణ చెప్పాలి.. ప్రధాని మోడీని, ఆయన తల్లిని అవమానిస్తారా..? అమిత్ షా

గువాహటి: కాంగ్రెస్ పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్​షా మండిపడ్డారు. బిహార్‌‌‌‌లో రాహుల్‌‌ గాం

Read More

ప్రాణత్యాగానికైనా సిద్ధం.. తుపాకీతో కాల్చినా వెనక్కి తగ్గను: మరాఠా కోటా కోసం జరాంగే ఆమరణ దీక్ష

ముంబై: మరాఠా కోటా ఉద్యమ నేత మనోజ్ జరాంగే -పాటిల్ ముంబైలోని ఆజాద్ మైదాన్‌‌లో శుక్రవారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. తమ డిమాండ్లు నెరవేరే

Read More

ఎంత కొట్టాలని అనుకుంటే అంత కొట్టండి.. కానీ సత్యమే గెలుస్తుంది: రాహుల్

లక్నో: ప్రధాని మోడీ, ఆయన తల్లిపై కాంగ్రెస్ కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బిహార్‌‌‌‌లోని కాంగ్రెస్ ఆఫీసుపై బీజేపీ కార్యకర్త

Read More

బంజారా, లంబాడా, సుగాలీల..ఎస్టీ హోదాపై మీ వైఖరి ఏంటి?..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ, వెలుగు: బంజారా, లంబాడా, సుగాలీల ఎస్టీ హోదాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిం

Read More

ఐఏఎస్ శివశంకర్ ఏపీకి కేటాయింపు..ఉత్తర్వులు జారీ చేసిన డీవోపీటీ

న్యూఢిల్లీ, వెలుగు: ఐఏఎస్ అధికారి శివశంకర్‌‌ను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌‌కు కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం డీవోపీటీ

Read More

భారత్‌పైనే ప్రపంచం ఆశలు.. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తం: మోడీ

టోక్యో: ప్రపంచంలోనే భారత్ అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అందుకే ప్రపంచమంతా ఇండియాపై ఆశలు పెట్టుకున్

Read More

మీ కొనుగోళ్లే పిల్లల ప్రాణాలు తీస్తున్నయ్.. చైనా, ఇండియాపై అమెరికన్ సెనేటర్ లిండ్సీ అక్కసు

   వాషింగ్టన్: రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న ఇండియా, చైనాపై అమెరికన్ నేత, రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సీ గ్రాహమ్ అక్కసు వెళ్లగక్కా

Read More

Delhi rains: ఢిల్లీలో వానబీభత్సం..పట్పర్ గంజ్ హైవే నిండా నీళ్లే..ఈత కొట్టి నిరసన తెలిపిన యువకులు

దేశ రాజధాని ఢిల్లీలో వానలు బీభత్సం సృష్టించాయి. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఆగస్టు నెలలో ఢిల్లీలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఢిల్లీలోని వీధులన్నీ జలమయ

Read More

ప్రధాని మోదీ టోక్యో పర్యటన.. 10ట్రిలియన్ యెన్ల పెట్టుబడి ఒప్పందం !

టోక్యో పర్యటలో ఉన్న ప్రధాని మోదీ జపాన్ తో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.రాబోయే  పదేళల్లో భారత్ లో 10 ట్రిలియన్ యెన్లు (68 బిలియన్ డాలర్లు)

Read More

సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి పానీపూరీ వ్యాపారం: డబ్బు వేధింపులు తట్టుకోలేక గర్భవతిగా ఉండగానే ఐటీ ఉద్యోగం చేస్తున్న భార్య ఆత్మహత్య..

బెంగళూరులో  గర్భవతి అయిన ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. దింతో ఆమె భర్తే అదనపు కట్నం కోసం వేధించి, హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు

Read More

Viral news:యూపీలో షోలే సీన్ రిపీట్..మరదలిని మూడో పెళ్లి చేసుకుంటానంటూ..విద్యుత్ టవర్ ఎక్కిన యువకుడు

యూపీలో హై ఓల్టేజ్ డ్రామా చోటు చేసుకంది. భార్య చెల్లెలిని పెళ్లి చేసుకుంటానంటూ..ఒప్పుకోక పోతే చచ్చిపోతాను అంటూ విద్యుత్ టవర్ ఎక్కాడు బెదిరించాడు ఓ యువక

Read More

అడుక్కోవటం నేరం.. బొచ్చ పట్టుకుంటే పట్టుకొచ్చి సెల్టర్ లో వేస్తారు : బెగ్గింగ్ నిషేధ చట్టం తీసుకొచ్చిన రాష్ట్రం..

మిజోరం రాష్ట్ర అసెంబ్లీ బుధవారం రోజున యాచక నిషేధ బిల్లు 2025ను ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలో భిక్షాటన నిషేధించడంతో పాటు భిక్షాటన చేసేవారికి

Read More

సెప్టెంబర్‌లో మారుతున్న రూల్స్.. ఆధార్ నుంచి క్రెడిట్ కార్డ్స్ వరకు.. తప్పక తెలుసుకోండి..

September Rules 2025: ప్రతినెల మాదిరిగా సెప్టెంబర్ 2025 నుంచి కొన్ని కీలకమైన మార్పులు వస్తున్నాయి. వీటి అమలుతో ఆర్థికంగా ప్రజలపై ఉండే ప్రభావం గురించి

Read More