దేశం
ఆప్ వర్సెస్ బీజేపీ.. ఢిల్లీలో మాటలు.. మంటలు
ఆపరేషన్ లోటస్ వ్యాఖ్యల ఎఫెక్ట్ కేజ్రీ ఇంటికి ఏసీబీ ఆఫీసర్లు కౌంటింగ్ కు 24 గంటల ముందు నాటకీయ పరిణామాలు ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలిత
Read Moreఈనెల 12, 13 తేదీల్లో అమెరికాకు ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 12, 13 తేదీల్లో భారత ప్రధాని అమెరికాలో పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ కార్య
Read More487 మందితో అమెరికా నుంచి మరో విమానం: సంకెళ్లు వేయకుండా పంపాలని ఇండియా రిక్వెస్ట్
అక్రమ వలసదారులపై వేట ముమ్మరం చేసింది అమెరికా. దేశ వ్యాప్తంగా 44 వేల మంది ఉద్యోగులు.. వలసదారులను వెతికి మరీ పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో 487 మంది
Read MoreInfosys Layoffs: మైసూరు క్యాంపస్లో 700 మంది ఫ్రెషర్స్ ఔట్.. బౌన్సర్లు, భద్రతా సిబ్బందితో వెళ్లగొట్టించారు
ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్లో లేఆప్స్ కలకలం రేపుతున్నాయి. శిక్షణ ఇచ్చినప్పటికీ, ఇంటర్నల్ అసెస్మెంట్స్(అర్హత పరీక్ష)
Read Moreఅమెరికా బాటలోనే సౌదీ అరేబియా : భారతీయుల విజిటింగ్ వీసాలపై ఏడాది బ్యాన్.. ఎందుకంటే..!
తమ దేశంలోని అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపింది. భారతీయులకు సంకెళ్లు వేసి మరీ.. యుద్ధ విమానాల్లో ఇండియాలో దింపి వెళుతుంది ఆ దేశం. ఇప్పుడు అమెరి
Read Moreకేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ: ఎలక్షన్ రిజల్ట్ కు ముందే హైడ్రామా..
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే ఢిల్లీలో హైడ్రామా మొదలైంది.. ఆప్ పార్టీ నేతల వ్యాఖ్యలపై మెరుపు వేగంతో స్పందించింది ఏసీబీ. ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్ కే
Read Moreభారత సైన్యం కాల్పుల్లో.. ముగ్గురు పాక్ జవాన్లు.. ఏడుగురు చొరబాటు దారులు హతం
జమ్మూ కాశ్మీర్లో భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు పాక్ జవాన్లు, ఏడుగురు చొరబాటుదారులు హతమయ్యారు.. శుక్రవారం ( ఫిబ్రవరి 7, 2025 ) ఈ ఘటనకు స
Read More140 మంది ఉద్యోగులకు.. రూ.14 కోట్ల బోనస్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న AI స్టార్టప్ కంపెనీ
స్టార్టప్ కంపెనీలో జాబ్ అంటే ఉద్యోగుల్లో చాలా డౌట్స్ వస్తాయి.. ఎప్పటి వరకు ఉంటుందో.. సక్సెస్ అవుతుందో లేదో.. జీతాలు సరిగా ఇస్తారో లేదో అనే భయం.. ఇలాంట
Read MoreViral Video: ఆహారం కోసం వచ్చిన ఏనుగును రెచ్చగొట్టారు.. ఇంకేముంది.. విధ్వంసమే..
ఏనుగు భారీ కాయంతో గంభీరంగా కనిపించినప్పటికీ ఒకరకంగా సాధు జంతువనే చెప్పాలి.. తనకు హాని కలిగించనంత వరకు ఎవ్వరి జోలికి వెళ్ళదు ఏనుగు. అలాంటి ఏనుగును రెచ్
Read MoreTech : AIపై గూగుల్ 7 వేల 500 కోట్ల పెట్టుబడులు : ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ, ఐటీ దిగ్గజ కంపెనీ గూగుల్ ఏఐపై భారీగా పెట్టుబడులు పెట్టాలని డిసైడ్ అయింది. 2024తో పోల్చితే 2025లో మరింత ఇన్వెస్ట్ చేయాలని గ
Read Moreఅక్రమంగా 39 లక్షల ఓట్లను చేర్చారు.. అందుకే బీజేపీ కూటమి గెలిచింది.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్
Read Moreఆధ్యాత్మికం: స్వార్థం.. వ్యామోహాన్ని వీడకపోతే ఏమవుతుందో తెలుసా..
సమాజం ఎటు పోతుందో ఎవరికి అర్దం కావడం లేదు. నేను.. నా కుటుంబం... నాపిల్లలు.. ఇలా స్వార్థం.. వ్యామోహం పెరిగిపోతుంది. దీంతోఆధునీక సమాజంలో &nb
Read Moreదేశవ్యాప్తంగా 12 యూనివర్శిటీలు క్లోజ్.. లోక్ సభలో వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ: 2014 నుంచి 2024 వరకు మొత్తం పదేళ్లలో దేశ వ్యాప్తంగా 12 ఫేక్ యూనివర్శిటీలు మూసివేయబడ్డాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ తె
Read More












