దేశం
విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు. నేటి నుంచి ఈనెల 21 వరకు నైజీరియా, గయానా, బ్రెజిల్ దేశాల్లో పర్యటించనున్నారు. అలాగే బ్రెజిల్
Read Moreషాకింగ్ ఘటన: ఢిల్లీ-లక్నో హైవేపై సూట్ కేసులో మహిళా డెడ్ బాడీ
లక్నో: ఉత్తరప్రదేశ్లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు సూట్ కేసులో కుక్కి రోడ్డుపై పడేశారు. ఈ ఘటన హాపూర్
Read MorePM Modi: ఇది మా విజన్..2047లోపు డెవలప్డ్ కంట్రీగా ఇండియా అభివృద్ది..ప్రధాని మోదీ
న్యూఢిల్లీ:2047 నాటికి భారత దేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా తీర్చి దిద్దుతాం..అది మావిజన్ అని ప్రధాని మోదీ అన్నారు. దేశాభివృద్దికి సంబంధించిన విజన్,
Read MoreAyushman Bharat Card: ఆధార్ కార్డు ఉంటేచాలు..ఇంకేం వద్దు.. సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్
దేశ ప్రజల ఆరోగ్యం సంరక్షకు కేంద్రం ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే..ఇటీవల 70 యేళ్ల పైబడిన సీనియర్ సిటిజన్లకు కూడా ఈ పథక
Read Moreశిరోమణి అకాలీదళ్ అధ్యక్ష పదవికి సుఖ్బీర్ సింగ్ బాదల్ రాజీనామా
ఛండీఘర్: పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ రాజకీయ నేత, పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ శిరోమణి అకాలీదళ్ పార
Read Moreదొంగలించబడ్డ 14 వందల పురాతన శిల్పాలను భారత్ కు తిరిగిచ్చిన అమెరికా..
భారత్ కు చెందిన 14 వందల దొంగలించబడ్డ పురాతన శిల్పాలను అమెరికా తిరిగిచ్చింది. వీటి విలువ సుమారు 10 మిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. వీటిలో 1
Read MoreV6 Special : మన దేశంలోనే.. ఈ నగరాల్లో అస్సలు పొల్యూషన్ లేదు.. ఇక్కడ గాలి అమృతం..!
సిటీ అంటే అమ్మో పొల్యూషన్ అనే స్థాయికి వచ్చేసింది.. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ అయితే ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యం ఉన్న సిటీగా గుర్తింపు తెచ్చుకున్నది
Read Moreఅగ్ని ప్రమాదంలో 10 మంది చిన్నారులు మృతి.. ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశాలు
ఉత్తరప్రదేశ్: శుక్రవారం(నవంబర్ 15) రాత్రి 10.45 గంటల ప్రాంతంలో ఝాన్సీ జిల్లాలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీ పిల్లల వార్డులో
Read More7 క్వింటాళ్ల డ్రగ్స్ సీజ్.. గుజరాత్ తీరంలో పట్టుకున్న అధికారులు
8 మంది ఇరాన్ దేశస్తుల అరెస్టు న్యూఢిల్లీ: గుజరాత్ సముద్ర తీరంలో 7 క్వింటాళ్ల డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రవాణా చేస్తున్న
Read Moreరష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడంపై ఫోకస్ పెడతాం: ట్రంప్
వాషింగ్టన్: రష్యా-, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడంపై తమ ప్రభుత్వం ఫోకస్ పెడుతుందని అమెరికాకు కాబోయే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Read Moreఆదివాసీలకు బీజేపీ అన్యాయం చేసింది: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్
న్యూఢిల్లీ: ఆదివాసీలకు బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తున్నదని కాంగ్రెస్ ఆరోపించింది. ఫారెస్ట్ రైట్స్యాక్ట్ను ధర్తీ అబా జన్జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన
Read Moreమహారాష్ట్రలో కోడ్ ఉల్లంఘనపై 6,382 ఫిర్యాదులు
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన డేటాను ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్రంలో అక్టోబర్&zw
Read Moreజార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి పేపర్ లీకేజీల డబ్బు: బీజేపీపై సీఎం హేమంత్ సోరెన్ ఫైర్
రాంచీ: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీల వెనుక ఆ పార్టీ హస్తం ఉందని, అక్కడి నుంచి వచ్చిన డబ్బునే జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్నార
Read More












