దేశం
వీడియో కాల్ చేస్తేనే నమ్ముతవా. నీకెంత ధైర్యం?మహిళా IPS ఆఫీసర్ను బెదిరించిన అజిత్ పవార్
అక్రమ మైనింగ్ను అడ్డుకోవద్దని ఆఫీసర్కు ఫోన్ కాల్ వాయిస్ గుర్తుపట్టక వీడియో కాల్ చేయాలని కోరిన ఆఫీసర్
Read Moreముంబైలో హైఅలర్ట్.. మానవ బాంబులతో పేలుళ్లు అంటూ మెసేజ్
మానవ బాంబులతో పేలుళ్లు అంటూ మెసేజ్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కు వాట్సాప్లో సందేశం 400 కేజీల ఆర్డీఎక్స్తో కోటి మందిని చంపుతామని బెదిరింపు 14 మం
Read Moreఇండియా తట్టుకోలేదు.. రెండు నెలల్లోనే అమెరికాకు క్షమాపణ చెబుతుంది: ట్రంప్ సెక్రటరీ ప్రగల్భాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాదిరిగానే ఆయన ప్రభుత్వంలోని అధికారులు కూడా ఇండియాపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. సందు దొరికితే చాలు భారత్పై
Read Moreడౌటే లేదు.. రష్యా నుంచి ఆయిల్ బరాబర్ కొంటాం : అమెరికాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఇండియా
అమెరికా టారిఫ్స్ హెచ్చరికలపై ఇండియా ధిక్కార స్వరం పెంచుతూనే ఉంది. రష్యా నుంచి ఆయిల్ కొంటే.. టారిఫ్స్ కాదు.. ఇండియాపై సాంక్షన్స్ విధిస్తామని ట్రంప్ బెద
Read Moreపీటర్ నవారో చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు: ట్రంప్ సలహాదారుడి వ్యాఖ్యలపై ఇండియా ఆగ్రహం
న్యూఢిల్లీ: ఇటీవల ఇండియాపై విషం చిమ్ముతున్న వైట్ వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఫైర్ అయ్యింది. ఇండియాపై నవారో చేసిన
Read Moreపార్టీ ఆఫీసుపై నాటు బాంబులతో దాడి.. టాయిలెట్లో దాక్కుని లాక్ చేసుకున్న నేత.. తమిళనాడులో భగ్గుమన్న విపక్షాలు
తమిళనాడులో ఫ్యాక్షన్ టైప్ రాజకీయ కుట్రలు వెలుగు చూశాయి. ప్రత్యర్థి పార్టీ నాయకుణ్ని టార్గెట్ చేస్తూ నాటు బాంబులు విసిరారు దుండగులు. దీంతో బతుకు జీవుడా
Read Moreరాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు జిన్ పింగ్కు రహస్య లేఖ.. అసలు విషయం బయటపెట్టిన కేంద్ర ప్రభుత్వం..!
న్యూఢిల్లీ: ఇండియా-చైనా సంబంధాలను పునరుద్ధరించాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రహస్య లేఖ పంపారనే నివేదికలను కేంద్
Read Moreటారిఫ్ల వల్ల ఇండియా, చైనా, రష్యాను కోల్పోయాం: ట్రంప్కు జ్ఞానబోధ అయినట్లు ఉంది..!
వాషింగ్టన్: వాణిజ్య సుంకాల కారణంగా ఇండియా, అమెరికా మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. అమెరికా ఏకపక్షంగా టారిఫ్లు విధించడంతో ఇండియా అగ్రరాజ్యానికి మొ
Read Moreగగన్యాన్ మిషన్లో మరో కీలక ముందడుగు: పారాచూట్ డిప్లాయ్మెంట్ ట్రయల్ సక్సెస్
న్యూఢిల్లీ: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ మిషన్లో మరో కీలక ముందడుగు పడింది. గగన్యాన్ మిషన్లో కీలకమైన పారాచూట్ డిప్లాయ
Read More400 కేజీల RDX, 14 మంది పాక్ టెర్రరిస్టులు వచ్చారు : ముంబై పోలీసులకు వాట్సాప్ వార్నింగ్స్
మన దేశం ప్రశాంతంగా ఉంటే వీళ్లు నచ్చదేమో వీళ్లకు.. అందుకే ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉంటారు. 2025, సెప్టెంబర్ 6వ తేదీ ముంబై సిటీలో గణేష్ నిమజ్జనం జరగనుంద
Read Moreభారత్ లో మొట్టమొదటి టెస్లా కారు కొన్నది ఇతనే..
గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ టెస్లా భారత్ మార్కెట్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్&zwnj
Read Moreఒకే దేశం, ఒకే పన్ను.. 9 ట్యాక్సెస్ గా మారింది ..జీఎస్టీ సంస్కరణలపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు
మధ్యతరగతి ప్రజలు ఎనిమిదేండ్లు బాధపడ్డారు: కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వస్తు
Read Moreదద్దరిల్లిన బెంగాల్ అసెంబ్లీ: టీఎంసీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ, తోపులాటలు
కోల్కతా: వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ గురువారం ఈడ్చివేతలు, తోపులాటలు, జై శ్రీ రామ్ నినాదాలు, అరుపులు, కేకలతో దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష స
Read More












