న్యూఢిల్లీ: బయో టెర్రరిజం ముప్పును దీటుగా ఎదుర్కొనే చర్యలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ (ఏడీఎంఎం-ప్లస్) పదో సదస్సులో పాల్గొన్న రాజ్నాథ్.. మహమ్మార వ్యాధులు, బయో టెర్రరిజంపై తన అభిప్రాయాలు చెప్పారు. నిబంధనలతో కూడిన సరిహద్దులు, సముద్ర భద్రత, సైబర్ సంబంధిత నేరాలతోపాటు ఉగ్రవాద బెదిరింపులు లాంటి సవాళ్లను పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ఏడీఎంఎం ప్లస్లో ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్, న్యూజిలాండ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రష్యా, యునైటెడ్ స్టేట్స్ దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ఆసియాన్ రీజియన్లో భద్రతను బలోపేతం చేయడంతోపాటు సుస్థిర శాంతియుత పరిస్థితుల కొనసాగింపునకు రక్షణ సహకారం కోసం ఏడీఎంఎం ప్లస్ కృషి చేస్తుంది.
బయో టెర్రరిజాన్ని దీటుగా ఎదుర్కోవాలి
- విదేశం
- December 10, 2020
లేటెస్ట్
- హైదరాబాద్లో 16 కౌంటింగ్ కేంద్రాలు, హాల్లోకి మొబైల్స్ అనుమతించం: రోనాల్డ్ రోస్
- ఇండియా కూటమిదే గెలుపు : భట్టి విక్రమార్క
- వారంలోగా బకాయిలు చెల్లించకపోతే.. జీవన్ రెడ్డి మాల్ను స్వాధీనం చేస్కోండి : హైకోర్టు
- చత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
- 280 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
- చిన్న తప్పుచేసినా ఓటు చెల్లదు.. ఎమ్మెల్సీ ఓటు వేసేదిలా..
- నామినేటెడ్ పోస్టుల్లో చాన్స్ ఇవ్వండి .. సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ, టీజేఎస్ విజ్ఞప్తి
- కామారెడ్డి డీఎంహెచ్వో సస్పెన్షన్
- బీఆర్ఎస్ లీడర్పై హత్యాయత్నం
- ఆరో విడతలో 61% పోలింగ్
Most Read News
- సెలక్ట్ అయితే చాలు: చదివిస్తారు.. కొలువిస్తారు
- తెలంగాణ షిర్డీ ఎక్కడుందో తెలుసా..
- Manjummel Boys: వేశాడు.. బాగా వేశాడు.. ఇళయరాజాకు మంజుమ్మల్ బాయ్స్ నిర్మాత సాలిడ్ కౌంటర్
- జూన్ 12నుంచి స్కూల్స్ ప్రారంభం..టైమింగ్స్ ఇవే
- షుగర్ పేషంట్స్ మామిడి పండు కూడా తినొచ్చట... ఎలాగో తెలుసా....
- మల్లారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
- పోస్టాఫీసులో మంత్లీ ఇన్ కమ్ స్కీమ్.. నెలనెలా రూ.9వేలు పొందొచ్చు.. వివరాలివిగో
- ఇల్లెక్కిన ఆటో.. డ్రైవర్ను అభినందించిన నెటిజన్లు.. అసలు విషయం తెలిస్తే షాక్
- విడాకుల దిశగా హార్దిక్- నటాషా జోడి.. ఆస్తిలో భార్యకు 70 శాతం వాటా!
- ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. డెలివరీ బాయ్ ప్లాన్ తెలిస్తే షాక్