ముషీరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. భారత్ బచావో పేరిట సోమవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత యూనివర్సిటీల విద్యార్థుల కాన్ఫరెన్స్ జరిగింది. ప్రొఫెసర్ హరగోపాల్, ఢిల్లీ ప్రొఫెసర్ నిరంజన్ ఆరాధ్య, రామ్ పునియాని, గాదె ఇన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ నిరంజన్ ఆరాధ్య మాట్లాడుతూ.. ఎన్ఈపీ–2020 కేవలం మూఢత్వాల గురించి తప్పితే శాస్త్రీయత దృక్పథం గురించి మాట్లాడడం లేదన్నారు. రామ్ పునియాని మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో గోపినాథ్, రమేశ్, సిద్ధార్థ్, సుజిత్, సుశీల్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్ఈపీ–2020ని రద్దు చేయాలి : ప్రొఫెసర్ హరగోపాల్
- హైదరాబాద్
- February 27, 2024
లేటెస్ట్
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
- GT vs RCB: కోహ్లీ మెరుపు ఫీల్డింగ్.. పెవిలియన్ బాట పట్టిన షారుఖ్ ఖాన్
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: టీడీపీకి షాక్.. సీఐడీ చర్యలకు ఈసీ ఆదేశాలు..
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ