తనను డబ్బుతో కొనగలిగే వ్యక్తి ఇంకా పుట్టలేదన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. బెంగాల్ లో కోల్పోతున్న ఓటుబ్యాంక్ ను చూసి మమత ఇప్పటికైనా జాగ్రత్తపడాలన్నారు . మజ్లిస్ పోటీ బీజేపీకి సానుకూలం అవుతుందన్నది కరెక్ట్ కాదని… హైదరాబాద్ లో ఎంఐఎం బీజేపీని ఎదుర్కొని తన స్థానం నిలబెట్టుకుందన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో మాజీ మంత్రి రాజ్ భర్ ను కలిశారు ఒవైసీ. 8 పార్టీలతో ఉన్న తమ భాగీదారీ సంకల్ప్ మోర్చా కూటమితో కలిసి పనిచేసేందుకు ఒవైసీ ఆసక్తితో ఉన్నారన్నారు రాజ్ భర్. విద్య, ఆరోగ్యం ఈ రెండు అంశాలే అజెండాగా యోగీ సర్కారుపై పోరాడుతామన్నారు.
బుమ్రా రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు
Never was a man born who can buy Asaduddin Owaisi with money. Her allegation is baseless and she is restless. She should worry about her own home, so many of her people are going to BJP. She has insulted the voters of Bihar and the people who voted for us: Asaduddin Owaisi, AIMIM https://t.co/mT1fe7piii pic.twitter.com/8rfWq5eSk3
— ANI (@ANI) December 16, 2020