న్యూఢిల్లీ : దేశంలో కరోనా విస్తరిస్తున్న క్రమంలో ATM వినియోగదారులకు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. డెబిట్ కార్డు వినియోగదారులు రానున్న 3 నెలలపాటు ఉచితంగా అన్ని బ్యాంకుల ATMలలో ఎన్నిసార్లైనా విత్ డ్రా చేసుకోవచ్చని ప్రకటించారు. అలాగే అన్ని బ్యాంకుల సేవింగ్స్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ రూల్స్ ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తెలిపారు మంత్రి నిర్మలాసీతారామన్.
Debit card holders who withdraw cash from any bank's ATM can do it free of charge for the next 3 months: Union Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/5Ok0Y5wz1p
— ANI (@ANI) March 24, 2020