ప్రభుత్వాస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేశారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఉదయాన్నే ఆర్ అండ్ బి హౌస్ నుంచి ఎవరికీ తెలియకుండా సైకిల్ పై వెళ్లి ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు కలెక్టర్ . అక్కడున్న పేషేంట్లతో మాట్లాడారు. అందుబాటులో ఉన్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్నింగ్ డ్యూటీకి రావాల్సిన డాక్టర్లు ఎవరైతే ఆప్సెంట్ అయ్యారో వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ములుగు జిల్లా కలెక్టర్ గా ఉన్న నారాయణ రెడ్డి ట్రాన్స్ ఫర్ అయి ఇటీవలే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు.
సైకిల్ పై వెళ్లి హస్పిటల్ లో తనిఖీ చేసిన కలెక్టర్
- లేటెస్ట్
- December 27, 2019
లేటెస్ట్
- హెల్త్ ఇన్సూరెన్స్లోకి ఎల్ఐసీ!
- బీఆర్ఎస్ నేతపై రౌడీషీట్
- కవితకు బెయిల్ ఇవ్వొద్దు
- అంత్యక్రియలకు వెళ్తుండగా యాక్సిడెంట్.. ముగ్గురు మృతి
- స్కానింగ్ పేరుతో మహిళల న్యూడ్ వీడియోలు
- రిజర్వేషన్లు పెంచి స్థానిక ఎన్నికలు జరపాలి : ఆర్.కృష్ణయ్య
- పైన ఉల్లిగడ్డ బస్తాలు...కింద నకిలీ పత్తి విత్తనాలు
- కెనరా బ్యాంక్ మేనేజర్, సిబ్బంది సస్పెన్షన్
- డ్యాములు, బ్యారేజీల భద్రతపై ఇరిగేషన్ ఫోకస్!
- మరో మహమ్మారి ముంచుకొస్తున్నది
Most Read News
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రఘువీరా జోస్యం..
- వామ్మో పసిడి రేటు చూస్తే కళ్ళు తిరుగుతున్నయ్.. తులం ఎంత ఉందో తెలుసా..?
- మండి బిర్యానీ తిని.. ఆసుపత్రి పాలైన కుటుంబం!
- కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో షాక్..
- మోకాళ్ల నొప్పి మందు కోసం జాతర.. జనంతో కొత్తకోట ఆగం
- అంతా టీజీ .. వెహికిల్ నంబర్లతో స్టార్ట్
- తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా RTO ఆఫీసులపై ఏసీబీ దాడులు
- Ram Charan: ఇది క్రేజీ కాంబో.. ప్రయోగాల దర్శకుడికి రామ్ చరణ్ ఛాన్స్
- సింగరేణి ఉద్యోగులకు సెకండ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి : బి.జనక్ ప్రసాద్
- మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది అందెశ్రీ ఇష్టం .. నాకు సంబంధం లేదు : సీఎం రేవంత్ రెడ్డి