ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ ని తరమి కొడతామని నిజామాబాద్ ఎంపీ అరవింద్ హెచ్చరించారు. ఏడోరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా నిజామాబాద్ లో ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టిసిలొ న్యాయపరమైన డిమాండ్ల కోసం సమ్మే చేస్తామని నెల రోజుల ముందే నోటిసులిచ్చినా కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితమై, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సమ్మే చేస్తున్న కార్మికులను తొలగించటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తుగ్లక్ పాలనకు ఇది నిదర్శనమని సూచించారు. 50 వేల కుటుంబాల్ని రోడ్డున పడేసి చోద్యం చూస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులకు అండగా సమ్మె విషయం అమీత్ షా దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు అరవింద్.
ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ ని తరమి కొడతాం
- తెలంగాణం
- October 11, 2019
లేటెస్ట్
- V6 DIGITAL 17.05.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
- NTR 31 Title: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్షన్
- కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
- బావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి
- ఇక్ఫాయ్ ఘటనపై కొనసాగుతోన్న సస్పెన్ష్.. వాష్ రూంలో ఏం జరిగింది.?
- కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్
- బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బి ఉందా?... అమిత్ షా ఏమన్నారంటే..
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు